NATIONAL

CRIMENATIONAL

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న లారీ-17 మంది సజీవ దహనం

అమరావతి: కర్ణాటకలో గురువారం వేకువజామున 3గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన లారీ డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్

Read More
AP&TGNATIONAL

దేశీయ విమానయాన రంగంలోకి మూడు కొత్త సంస్థలు-కేంద్ర మంత్రి

అమరావతి: విమాన సంస్థల మధ్య పోటీని పెంచి, ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో

Read More
CRIMENATIONAL

ఒడిశాలో పోలీసుల ఎదుట లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

అమరావతి: ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మంగళవారం 22 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై రూ1.89 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల

Read More
BUSINESSNATIONALOTHERS

న్యూజిలాండ్ తో స్వేచ్చ వాణిజ్య ఒప్పందం-మరో ప్రధాన దౌత్య విజయం- పీయూష్

అమరావతి: భారతదేశం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంలో మరో కీలక విజయం సాధించిందని కేంద్ర వాణ్యిజ & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ-

Read More
NATIONALPOLITICS

మహారాష్ట్ర లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ స్పష్టమైన అధిక్యంలో బీజెపీ

బీజెపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్న దేశ ప్రజలు.. అమరావతి: దేశ ప్రజలు బీజెపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్న సూచనలు స్పష్టంగా కన్సిస్తున్నాయి. ఇందుకు నిదర్శంన

Read More
NATIONALPOLITICS

కాంగ్రెస్ బుజ్జగింపు, ఓటు బ్యాంకు అనే ఈ విషం నుంచి ఆస్సాంను కాపాడాలి-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో బాగంగా ఆదివారం (21వ తేదిన) నమ్రప్ చేరుకున్నారు. అస్సాం వ్యాలీ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్

Read More
NATIONALOTHERSTECHNOLOGY

గౌహతిలో మొట్టమొదటి ప్రకృతి నేపథ్య విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభించిన ప్రదాని మోదీ

అమరావతి: గౌహతిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ టెర్మినల్ ‘బ్యాంబు ఆర్కి్డ్స్’అనే

Read More
CRIMENATIONAL

ఆస్సాం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన 7 ఏనుగులు

అమరావతి: అస్సాంలో శనివారం వేకువజామున 2.17 నిమిషాల‌కు జరిగిన రైలు ప్రమాదంలో 7 ఏనుగులు మృతి చెందాయి.సాయిరంగ్‌-న్యూఢిల్లీ మ‌ధ్య ప్రయాణించే రాజ‌ధాని ఎక్స్‌ ప్రెస్ అస్సాంలోని హోజాయ్

Read More
AP&TGNATIONAL

నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన హాజరుకావాలి-సీఎం

అమరావతి: నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరీని ముఖ్యమంత్రి

Read More