NATIONAL

NATIONALOTHERSWORLD

ఇరాన్‌ తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైంది-డొనాల్డ్ ట్రంప్

అమరావతి: ఇరాన్‌ తో విస్తృత శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా

Read More
NATIONAL

ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో

అమరావతి: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో నాలుగు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన శనివారం నాడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో, ఢిల్లీలో సమావేశం అయ్యారు.

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్ తో ఒప్పందమా?యుద్దమా? సిద్దం అవుతున్న అమెరికా

అమరావతి: అమెరికా, ఇరాన్‌ తో చర్చలు జరుగుతున్నట్లు ప్రకటిస్తునే, మరో వైపు ఇరాన్‌ పై దాడికి దిగేందుకు అమెరికా సిద్ధం అవుతున్నది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ

Read More
NATIONAL

ఆక్రమంగా చొరబడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిని వెలుపలికి పంపిస్తాం-హోం మంత్రి అమిత్ షా

అమరావతి: దేశంలోకి ఆక్రమంగా చొరబడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిని భారతదేశం వెలుపలికి పంపిస్తామని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో

Read More
NATIONAL

మిలిట‌రీ క‌దిలిక‌ల‌ కోసం నేషనల్ హైవేపై సీసీటీవీ కెమెరాను అమర్చిన బిట్టు అరెస్ట్

అమరావతి: పంజాబ్ లోని ప‌ఠాన్‌కోట్‌లో పోలీసులు గూఢ‌చ‌ర్యం కేసులో ఓ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ, పారామిలిట‌రీ ద‌ళాల క‌దిలిక‌ల‌కు చెందిన అత్యంత సున్నిత స‌మ‌చారాన్ని అత‌ను

Read More
NATIONALPOLITICS

24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల

అమరావతి: దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 4 స్థానాలతో పాటు

Read More
CRIMENATIONAL

ఈశాన్య రాష్ట్రంమైన మణిపూర్ లో పెద్ద ఎత్తున పట్టుబడిన పవర్ పుల్ అయుధాలు

కార్డెన్ సెర్చ్-జాయింట్ అపరేషన్.. అమరావతి: మణిపూర్ రాజధాని ఇంపాల్ లోని లామ్‌డెంగ్‌లో ఉన్న ఒక అనధికార UNLF (P) (యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్- (పాంబే వర్గం)

Read More
CRIMENATIONAL

పుల్వామా ఉగ్రదాడిలో కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ హతం

అమరావతి: పుల్వామా ఉగ్రదాడిలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్-బదర్ కమాండర్ హమ్జా బుర్హాన్‌ను, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు వార్తలు

Read More
BUSINESSNATIONAL

హోర్ముజ్ జలసంధిని దాటిన 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురు

అమరావతి: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో 3 జెయింట్ చమురు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటి బయటకు వచ్చాయి.దాదాపు 60 లక్షల

Read More
NATIONALOTHERSWORLD

భారత్​-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయి-ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని బుధవారం ద్వైపాక్షిక సంబంధాలను “ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” సరికొత్త శిఖరాలకు చేరాయి. రక్షణ, ఆవిష్కరణ, తయారీ, లాజిస్టిక్స్,సముద్ర

Read More