NATIONAL

NATIONALOTHERSWORLD

ఇరాన్ దెబ్బ-చెప్పుకుంటే సిగ్గు పొతుంది-తేలు కుట్టిన దొంగలా అమెరికా?

20 సైనిక కేంద్రాలు ధ్వసం.. అమరావతి: అమెరికా-ఇరాన్ ల మ‌ధ్య జరుగుతున్న యుద్దంలో ఇరాన్ కొట్టిన దెబ్బకు అమెరికాకు చెందిన దాదాపు 20 సైనిక కేంద్రాలు ధ్వసం

Read More
CRIMENATIONAL

కారు ట్యాంకులో నింపింది 41 లీటర్ల పెట్రోల్-52 లీటర్లు పెట్రోల్ నింపినట్లు బిల్లు

మోసాన్ని బయటపెట్టిన కారు యాజమని.. దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో మోసాలు నానాటికి పెరిగిపోతున్నాయి.తూనికలు-కొలతల శాఖలకు సంబంధించిన అదికారులు మాత్రం,మొద్దు నిద్ర పోతున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి

Read More
NATIONAL

రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

అమరావతి: రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేసవి ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలపై ప్రకృతి ఊహించని విధంగా ఇసుక

Read More
NATIONAL

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి కోడిగుడ్లుతో నిరసన

అమరావతి: పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీ బంధువు,టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన సంఘటన చోటు చేసుకుంది.శనివారం సోనార్‌పూర్‌ ప్రాంతాన్ని అభిషేక్‌ బెనర్జీ,ఎన్నికల అనంతర హింసాకాండ

Read More
NATIONAL

భారత ఆర్థిక రంగ మౌలిక అంశాలు దృఢంగా ఉన్నాయి-రిజర్వ్ బ్యాంకు

అభివృద్ది పథంలో.. అమరావతి: అంతర్జాతీయ అనిశ్చితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో… భారత ఆర్థిక రంగ మౌలిక అంశాలు దృఢంగా ఉన్నాయని, ఈ ఏడాది దేశం అభివృద్ది పథంలో

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు-టీటీడీ

తిరుమల: భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్‌ కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 1500

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ సెంట‌ర్‌పై దాడులు చేసిన అమెరికా

అమరావతి: అమెరికా, ఇరాన్ మ‌ధ్య శాంతి ఒప్పందం గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్న సమయంలో అమెరికా ద‌ళాలు బుధ‌వారం ఇరానీ మిలిట‌రీ కేంద్రంపై దాడులు చేశారు. హోర్ముజ్

Read More
NATIONALPOLITICS

కర్ణాటక గవర్నర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖను అందచేసిన సీ.ఎం సిద్ధరామయ్య

అమరావతి: కర్ణాటక గవర్నర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం అందచేశారు. అనంతరం మంత్రులు డీకే శివకుమార్‌ పరమేశ్వరతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం

Read More
NATIONALPOLITICS

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా సమావేశం అయిన సీ.ఎం విజయ్

అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సేవతీర్ధ్‌ లో బుధవారం నాడు మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. చోళుల కాలం నాటి రాగి

Read More
BUSINESSNATIONALOTHERS

రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్​, ప్రాసెసింగ్ పై భారత్-అమెరికాలు ద్వైపాక్షిక ఒప్పందం

చైనా ఏకచ్ఛాత్రాధిపత్యం.. అమరావతి: రేర్ ఎర్త్ మినరల్స్, అరుదైన లోహాల మైనింగ్​, ప్రాసెసింగ్​, వాటి సురక్షిత సరఫరాలే లక్ష్యంగా, భారత్​-అమెరికాలు చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి, సప్లై చైన్​లను

Read More