NATIONAL

NATIONAL

అటల్ జీ సంకల్పంతోనే దేశంలో స్వర్ణ చతర్భుజి రోడ్ల నిర్మాణం ప్రారంభం అయింది-ప్రధాని మోదీ

రాష్ట్రీయ ప్రేరణస్థల్‌.. అమరావతి: స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన దేశ మహనీయులను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసిందని,,స్వాతంత్ర్యం తరువాత దేశంలో చేపట్టిన మంచి పనులన్నీ ఒకే కుటుంబానికి ఆపాదించారని

Read More
CRIMENATIONAL

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ హతం-డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా

అమరావతి: ఒడిశాలోని గంజాం జిల్లా సరిహద్దు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి

Read More
NATIONAL

ప్రేమ,శాంతి,కరుణమైయుడి సందేశాన్ని ప్రతిబింబిస్తుంది-ప్రధాని మోదీ

అమరావతి: క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో మార్నింగ్ సర్వీస్‌లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ దేశ

Read More
CRIMENATIONAL

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న లారీ-17 మంది సజీవ దహనం

అమరావతి: కర్ణాటకలో గురువారం వేకువజామున 3గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన లారీ డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్

Read More
AP&TGNATIONAL

దేశీయ విమానయాన రంగంలోకి మూడు కొత్త సంస్థలు-కేంద్ర మంత్రి

అమరావతి: విమాన సంస్థల మధ్య పోటీని పెంచి, ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో

Read More
CRIMENATIONAL

ఒడిశాలో పోలీసుల ఎదుట లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

అమరావతి: ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మంగళవారం 22 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై రూ1.89 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల

Read More
BUSINESSNATIONALOTHERS

న్యూజిలాండ్ తో స్వేచ్చ వాణిజ్య ఒప్పందం-మరో ప్రధాన దౌత్య విజయం- పీయూష్

అమరావతి: భారతదేశం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంలో మరో కీలక విజయం సాధించిందని కేంద్ర వాణ్యిజ & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ-

Read More
NATIONALPOLITICS

మహారాష్ట్ర లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ స్పష్టమైన అధిక్యంలో బీజెపీ

బీజెపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్న దేశ ప్రజలు.. అమరావతి: దేశ ప్రజలు బీజెపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్న సూచనలు స్పష్టంగా కన్సిస్తున్నాయి. ఇందుకు నిదర్శంన

Read More
NATIONALPOLITICS

కాంగ్రెస్ బుజ్జగింపు, ఓటు బ్యాంకు అనే ఈ విషం నుంచి ఆస్సాంను కాపాడాలి-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో బాగంగా ఆదివారం (21వ తేదిన) నమ్రప్ చేరుకున్నారు. అస్సాం వ్యాలీ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్

Read More