NATIONAL

NATIONAL

కాంగ్రెస్ నేత సోనియాగాంధీ తీవ్ర అస్వస్థత

అమరావతిం కాంగ్రెస్ నేత సోనియాగాంధీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు,, సోనియాగాంధీకి ట్రీట్ మెంట్ కొనసాగుతోందని,,తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సోనియాను మధ్యాహ్నం 12

Read More
NATIONAL

నాగాలాండ్ తొలి మహిళ ఎమ్మేల్యేగా చరిత్ర సృష్టించిన హెకానీ జఖాలు

అమరావతి: నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్ల తరువాత సరికొత్త అధ్యాయం న్యాయవాది, సామాజిక కార్యకర్త  అయిన హెకానీ జఖాలు (48) సృష్టించారు..తొలిసారి ఓ మహిళా

Read More
NATIONAL

తర్వలో స్వదేశంలోనే విమానల తయారీ ప్రారంభం-ప్రధాని మోదీ

అమరావతి: కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం ప్రారంభించారు..యడ్యూరప్ప పుట్టినరోజునే ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని,,ఈ సందర్భంలో యడ్యూరప్పకు అభినందనలు తెలిపారు.. ఎయిర్ పోర్టు మొత్తం

Read More
AMARAVATHINATIONAL

సర్ఫరాజ్ మెమోన్ అనే ఉగ్రవాది ముంబై చేరుకున్నాడు, అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్ఐఏ హెచ్చరిక

అమరావతి: దేశ వాణిజ్య రాజధాని ముంబైలోకి మద్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ప్రమాదకారి,,అతి కిరాతకుడు అయిన మెమోన్ సర్పరాజ్ అనే వ్యక్తి ప్రవేశించాడని,,అతడి విషయంలో అప్రమత్తంగా ఉండాలని

Read More
AMARAVATHINATIONAL

వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో మన పండుగలను జరుపుకోవాలి-ప్రధాని మోదీ

అమరావతి: ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మీరందరూ ‘మన్ కీ బాత్’ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారని,, సమాజ బలంతో దేశ బలం పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Read More
AMARAVATHINATIONAL

భారతదేశ ప్రజల అవసరల కోసం సురక్షితమైన పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించాం-ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశ ప్రజల అవసరల కోసం సురక్షితమైన,, సమర్థవంతమైన పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించామని,ఈ వ్యవస్థ డిజిటల్ చెల్లింపులు,,పాలన,,ఆర్థిక,,జీవనోపాధి స్వరూపంను సమూలంగా మార్చివేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర

Read More
NATIONAL

ఎంసీడీ మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్

అమరావతి: మునిపాల్ కార్పరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD ) మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్  గెలుపొందారు..షెల్లీ ఒబెరాయ్ తన సమీప బీజేపీ

Read More
NATIONAL

సరిహద్దుల వద్ద 1962లో చైనాతో ఏం జరిగిందొ.కాంగ్రెస్ నిజాయితీగా ప్రజలకు చెప్పాలి-జైశంకర్

అమరావతి: భారతదేశ సరిహద్దుల వద్ద చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే, ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్

Read More
NATIONAL

కర్ణాటకలో IAS మరో IPS మహిళా అధికారిణిల మధ్య గొడవలు

అమరావతి: కర్ణాటకలో IAS మరో IPS మహిళా అధికారిణిల మధ్య స్పర్దలు, సోషల్ మీడియా వేదికగా బహిరంగమైయ్యాయి..ఇద్దరు హోదాను మరిచి వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.. IPS అధికారిణి

Read More
NATIONAL

నకీలీ పాస్ పోర్ట్ వెబ్సైట్ల లిస్ట్ ను ప్రకటించిన కేంద్రం

అమరావతి: నకీలీ పాస్ పోర్ట్ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని దేశ పౌరులను కేంద్రం హెచ్చరించింది..ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్స్,, అపాయింట్ మెంట్ షెడ్యూలింగ్ కు సంబంధించిన సేవలు

Read More