NATIONAL

NATIONALPOLITICS

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ త్వరలోనే సీ.ఎం పదవీకి రాజీనామా

రాజ్యసభకు నామినేషన్… అమరావతి: జెడీయు అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్(75) రాజ్యసభకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని

Read More
NATIONAL

దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి-ప్రధాని మోదీ

అమరావతి: పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ, దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే భారతదేశం నిశ్చితాభిప్రాయమని పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇజ్రాయెల్ భీకర దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత మహ్మద్‌ రాడ్‌ మృతి

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేన్ మృతికి ప్రతీకారంగా లెబానాన్ నుంచి ఇజ్రాయిల్ పై మిసైల్ దాడులు చేస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థను పూర్తిగా అంతమొందించే దిశగా ఇజ్రాయిల్

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇజ్రాయెల్‌, అమెరికాల దాడుల్లో,ఇరాన్‌ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మృతి

హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు.. అమరావతి: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికాలు ప్రారంభించిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్‌ అధికారిక

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్ ​vs ఇజ్రాయెల్- అమెరికా-పశ్చిమాసియా సంక్షోభం

విమాన సర్వీసులపై కేంద్రం అలర్ట్.. అమరావతి: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడే ప్రభావంపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు శనివారం

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్‌పై భీకర దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్,అమెరికాలు

అమరావతి: ఇరాన్‌పై శనివారం భీకర దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్, టెహ్రాన్‌పై క్షిప‌ణుల వ‌ర్షం కురిపించింది. అమెరికా స‌హ‌కారంతో ఈ దాడులు జ‌రిగిన‌ట్లు అంతర్జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

Read More
MOVIESNATIONALOTHERS

తమిళ స్టార్ హీరో జోసఫ్ విజయ్ నుంచి విడాలకులు కోరిన భార్య సంగీత

అమరావతి: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నుంచి విడాలకులు కావాలంటూ ఆయన భార్య సంగీత, చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు

Read More
NATIONAL

కోల్‌కతాలో భూ ప్రకంపనలు- రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు

అమరావతి: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం 1:22 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్

Read More
INTERNATIONALNATIONALOTHERS

భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం-ప్రధాని మోదీ

అమరావతి: భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతుందని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే ఇజ్రాయెల్‌లో కూడా త్వరలో యూపీఐ సేవలు

Read More
INTERNATIONALNATIONALOTHERS

ప్రధాని మోదీకి సతీసమేతంగా ఘన స్వాగతం పలికిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్

అమరావతి:, ఇజ్రాయెల్, టెల్ అవీవ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్న సందర్బంలో,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి

Read More