NATIONAL

AMARAVATHINATIONAL

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ కు CBI నోటీసులు

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఏప్రిల్ 16వ తేదిన విచారణకు రావాలని CBI నోటీసులు జారీ చేసింది.. కొత్త మద్యం పాలసీ విషయంలో

Read More
AMARAVATHINATIONAL

BRS MLC కవితపై లేఖ రూపంలో బాంబు పేల్చిన సుఖేష్ చంద్రశేఖర్

అమరావతి: మనీలాండరింగ్, చీటింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్,,BRS MLC కవితపై లేఖ రూపంలో ఆరోపణలు చేశారు.. బుదవారం కవితతో జరిగిన వాట్సాప్ చాటింగ్

Read More
AMARAVATHINATIONAL

తమిళనాడులో RSS ర్యాలీలకు సుప్రీమ్ కోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి: తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ర్యాలీలు నిర్వహించుకునేందుకు సుప్రీమ్ కోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..రాష్ట్రంలో RSS ర్యాలీలపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన

Read More
AMARAVATHINATIONAL

సిపిఐ,టీఎంసి,ఎన్సీపీలకు జాతీయ పార్టీ హోదాను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: దేశంలో మూడు జాతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం,జాతీయ పార్టీ హోదాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది..CPI,, TMC,,NCP పార్టీలు జాతీయ పార్టీ హోదా కోల్పోయినట్లు ప్రకటించింది..2019

Read More
AMARAVATHINATIONAL

ఈ సంవత్సరం వర్షపాతం సాధారణం కంటే తక్కువ,ఎండలు ?

అమరావతి: ఎల్ నినో ప్రభావంతో 2023లో దేశంలో సాధారణం వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది..ఆసియాలో

Read More
AMARAVATHINATIONAL

భారత్ కు చేరుకున్నఉక్రెయిన్ మంత్రి జాపరోవా

అమరావతి:  ఉక్రెయిన్ పై రష్యా సైనికి చర్యలు తీవ్రస్థాయికి తీసుకుని వెళ్లుతున్న సమయంలో ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తొలి డిప్యూటీ మంత్రి ఎమిన్ జాపరోవా సోమవారం భారత

Read More
AMARAVATHINATIONAL

ఈస్టర్ సందర్భంగా చర్చిని సందర్శించిన ప్రధాని మోదీ

అమరావతి: గుడ్ ఫ్రైడే అనంతరం క్తైస్తవులు జరుపుకున ఈస్టర్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఢిల్లీలోని సెక్రేడ్ హార్ట్ కేథ్రాడల్ చర్చిని సందర్శించారు..చర్చ్ కు

Read More
AMARAVATHINATIONAL

బందీపూర్ టైగర్ రిజర్వ్‌‌ ఫారెస్ట్ ను సందర్శించిన ప్రధాని మోదీ

గున్నఏనుగు రఘు.. అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో పర్యటనల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఆదివారం కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌‌ లో

Read More
AMARAVATHINATIONAL

అయోధ్యలో రామ్‌లల్లాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన షిండే,ఫడ్నవీస్

అమరావతి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే,,ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకోనున్న రామ మందిరాన్ని అదివారం సందర్శించారు..రామ్‌లల్లాను దర్శించుకుని ప్రత్యేక పూజలు

Read More
AMARAVATHINATIONAL

విపత్తులను ఎదుర్కొనేందుకు సామాజిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలి-ప్రధాని మోదీ

అమరావతి: విపత్తులను ఎదుర్కొనే విధంగా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్నిఅభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని,,రవాణా మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమైనవో సామాజిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా

Read More