NATIONAL

AP&TGNATIONAL

మొంథా తుఫాన్ కు థాయిలాండ్ పేరు పెట్టింది-విధ్వసం ఏ మేరకు?

అమరావతి: అత్యంత తీవ్రంగా తీరం వైపు దూసుకుని వస్తున్న తుఫాన్ “మొంథా” అంటే అందమైన లేదా సువాసనగల పువ్వు అని అర్థం. ఈ పేరును థాయిలాండ్ అందించింది.మంగళవారం

Read More
NATIONAL

ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్  స్టేషన్‌గా మార్పు

అమరావతి: ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్  స్టేషన్‌గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం ప్రకటించింది.మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 15న ఔరంగాబాద్ రైల్వే స్టేషన్

Read More
NATIONALOTHERSWORLD

అఫ్ఘానిస్థాన్‌ తో ఉద్రిక్తతలు-పాకిస్థాన్ లో కిలో టమాటా ధర రూ.700

అమరావతి: పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్టోబర్‌ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేసిన వేశాయి..దీంతో సరుకుల రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా

Read More
NATIONALOTHERSWORLD

భారత్ సరిహద్దులకు దగ్గరలో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా

అమరావతి: భారతదేశంతో ఒక ప్రక్క వాణిజ్యం అంటూనే నక్క జిత్తుల డ్రాగన్ కంత్రీ….భారత్,,చైనాల మధ్యం 2020లో సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రదేశాలలో ఒకదాని నుంచి

Read More
CRIMENATIONAL

ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నిన ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశ రాజధానిలోని ప్రముఖ ప్రాంతమైన దక్షిణ ఢిల్లీలోని షాపింగ్ మాల్స్,,పబ్లిక్ పార్క్‌ తో సహా ఎక్కువ జనసమ్మర్ద ప్రాంతంలో పేలుళ్లు జరపడానికి సిద్ధమవుతున్న ఇద్దరు అనుమానిత

Read More
CRIMENATIONAL

కరుడు కట్టిన సిగ్మా గ్యాంగ్‌లోని నలుగురు గ్యాంగ్‌స్టర్‌లను ఎన్‌కౌంటర్ చేసిన దిల్లీ, బిహార్ పోలీసులు

అమరావతి: ఢిల్లీలోని రోహిణిలో గురువారం వేకువజామున జరిగిన ఒక పెద్ద ఆపరేషన్, ఢిల్లీ-బీహార్ పోలీసుల బృందాలు సంయుక్తంగా నలుగురు మోస్ట్ వాంటెడ్ బీహార్ గ్యాంగ్‌స్టర్లను ఎన్ కౌంటర్

Read More
NATIONAL

కాంక్రీట్ లో కూరుకుని పోయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ వీల్

అమరావతి: కేర‌ళ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము బుదవారం అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు శ‌బ‌రిమ‌ల‌కు ప్ర‌మ‌దం నుంచి పంబ వ‌ర‌కు కాలిన‌డ‌క‌న వెళ్లారు. ప్రమదం

Read More
NATIONAL

దీపావళీ నాడు భారత సైన్యంతో కలసి నిలబడడం గర్వంగా వుంది-ప్రధాని మోదీ

అమరావతి: సముద్ర జలాలపై మెరుస్తున్న సూర్యకిరణాలు,, సైనికుల చేతుల్లో వెలిగిన దీపాల కాంతి వలె దివ్యంగా కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యనించారు. సోమవారం గోవా తీరంలోని

Read More
NATIONALOTHERSTECHNOLOGY

పాకిస్థాన్‌లోని ప్ర‌తి అంగుళం, బ్ర‌హ్మోస్ మిస్సైల్ రేంజ్‌లోనే- ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

అమరావతి: బ్రహ్మోస్ క్షిపణి భారత్ అమ్ములపొదలోకి వచ్చిన తరువాత పాకిస్తాన్ దేశంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలోకి వచ్చిందని,పాకిస్తాన్ ఈ విషయం గుర్తుంచుకోవాలని కేంద్ర రక్షణ మంత్రి

Read More
NATIONAL

ఢిల్లీకి వెళ్తున్న అమృత్‌సర్-సహర్సా ఎక్స్‌ ప్రెస్‌ రైలులో అగ్ని ప్రమాదం

అమరావతి: పంజాబ్‌ రాష్ట్రంలో ప్రయాణిస్తున్న గరీబ్‌రథ్‌ ఎక్స్‌ ప్రెస్‌లో శనివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి..లూథియానా నుంచి ఢిల్లీకి వెళ్తున్న (12204) అమృత్‌సర్-సహర్సా

Read More