Author: Seelam

AP&TG

ప్రమాదలు జరిగితే, పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు-పవన్ కళ్యాణ్

అమరావతి: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటన తనను కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు..ఈ ఘటనపై మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్​

Read More
DEVOTIONALOTHERSWORLD

అమెరికాలో 90 అడుగుల ఎతైన హ‌నుమాన్ విగ్ర‌హాం ఆవిష్క‌రణ

అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులు సంఘటితమై తన సంస్కృతి,సంప్రదాయాలను ఇతర సంస్కృతులను అచరిస్తున్న వారికి తెలియచేసే దిశగా అడుగులు వేస్తున్నారు..ఈ కొవలోనే…అమెరికాలోని టెక్సాస్‌ పరిధిలోని హూస్ట‌న్

Read More
DISTRICTS

ఖాళీ స్థలాలు/ప్లాట్లు,లే-అవుట్లకు ఎటువంటి అనుతులు లేవు-నగరపాలక సంస్థ

కొనుగోలు చేయడం చట్ట విరుద్దం… నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోక్రింద పొందుపరిచిన జాబితలోని ఖాళీ స్థలాలు/ప్లాట్లు,లే-అవుట్లకు ఎటువంటి అనుతులు లేకుండా అనధికారికంగా లే అవుట్లు వేసి వున్నారని

Read More
DISTRICTS

రోడ్డు ఆక్రమణలపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం-కమిషనర్ సూర్యతేజ

నిజంగా జరుగుతుందా ? (కొత్తగా బాధ్యతలు తీసుకున్న మునిసిపాల్ కమీషనర్లు చెప్పె మొదటి మాట రోడ్డు ఆక్రమణలపై జారిమానాలతో కూడిన కఠిన చర్యలు తీసుకుంటాం,,ట్రాఫిక్ కు అంతరాయం

Read More
DISTRICTSMOVIESOTHERS

పుట్టిన రోజు సందర్బంగా కుటుంబసభ్యులతో కలిసి శీవారిని దర్శించుకున్న చిరంజీవి

అమరావతి: తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గురువారం తన పుట్టిన రోజు కావడంతో తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖ, ఇతర కుటుంబసభ్యులతో

Read More
DISTRICTS

ఆలయాల ఆస్తులు, భూముల పరిరక్షణకు చర్యలు-కలెక్టర్‌

నెల్లూరు: దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల ఆస్తులు, భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాస్థాయి దేవాదాయశాఖ భూముల పరిరక్షణ కమిటీ

Read More
NATIONAL

పొలాండ్‌, ఉక్రెయిన్‌ పర్యటనలకు బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం విదేశీ పర్యటనకు బయల్దేరారు..పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు..గురు,,శుక్రవారాల్లో పొలాండ్‌లో ప్రధాని బస చేయనున్నారు..భారత్, పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు

Read More
AP&TGCRIME

ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం-5 మంది మృతి

50 మందికి తీవ్ర గాయాలు.. అమరావతి: అనకాపల్లి పరిధిలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది..బుధవారం మధ్యహ్నం రియాక్టర్‌

Read More
AP&TG

కేంద్ర నుంచి రాష్ట్రానికి నిధులు-కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లింపులు ?

అమరావతి: రాష్ట్రానికి స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ (సాకీ) కింద కేంద్రం నుంచి తొలి విడతగా రూ.1500 కోట్లు నిధులు విడుదల అయినట్లు సమాచారం..దాదాపు

Read More
AP&TG

ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడుకి భారీ ఉరట

అమరావతి: ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడుపై YSRCP నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను బుధవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది..పిటిషన్లను జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌,

Read More