CRIME

AP&TGCRIME

విశాఖజిల్లా వద్ద రైలులో అగ్నిప్రమాదం-ఒకరు సజీవ దహానం

అమరావతి: విశాఖపట్నం (వయా) దువ్వాడ మీదుగాఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్‌ ప్రెస్‌లో సోమవారం వేకుమజామున 1.15 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో B1,M2 AC

Read More
CRIMENATIONAL

ఢిల్లీలో నూతన సంవత్సర సందర్బంగా హాట్‌స్పాట్‌లపై పోలీసుల దాడులు

350 మంది అరెస్ట్.. అమరావతి: ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పౌరుల భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ ఆఘాత్’ పేరుతో నగర వ్యాప్తంగా పెద్ద

Read More
CRIMEOTHERSWORLD

బంగ్లాదేశ్‌లో మరో హిందువును దారుణంగా కొట్టి చంపిన బంగ్లాదేశీయులు

అమరావతి: బంగ్లాదేశ్‌లో హిందువులపై మరో దారుణమైన,,హింసాత్మక సంఘటన వెలుగు చూసింది. మైమెన్‌సింగ్‌లోని భలుకాలో 27 ఏళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దిపు చంద్ర దాస్‌ను కొట్టి చంపిన

Read More
CRIMENATIONAL

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ హతం-డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా

అమరావతి: ఒడిశాలోని గంజాం జిల్లా సరిహద్దు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి

Read More
CRIMENATIONAL

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న లారీ-17 మంది సజీవ దహనం

అమరావతి: కర్ణాటకలో గురువారం వేకువజామున 3గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన లారీ డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్

Read More
AP&TGCRIME

రాష్ట్ర వ్యాప్తంగా ఏసిబీ అధికారుల దాడులు-పాత తంతు పునరవృత్తం అవుతుందా?

తనిఖీలు జరుగుతునే వుంటాయి? అవినీతి పాల్పడుతూ ఏసీబీ చిక్కిన అధికారులు,, కొన్ని నెలల వ్యవధిలో మరో చోట పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు ? అంటే రాజకీయ నాయకులు ప్రమేయం

Read More
CRIMENATIONAL

ఒడిశాలో పోలీసుల ఎదుట లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

అమరావతి: ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మంగళవారం 22 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై రూ1.89 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల

Read More
CRIMENATIONAL

ఆస్సాం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన 7 ఏనుగులు

అమరావతి: అస్సాంలో శనివారం వేకువజామున 2.17 నిమిషాల‌కు జరిగిన రైలు ప్రమాదంలో 7 ఏనుగులు మృతి చెందాయి.సాయిరంగ్‌-న్యూఢిల్లీ మ‌ధ్య ప్రయాణించే రాజ‌ధాని ఎక్స్‌ ప్రెస్ అస్సాంలోని హోజాయ్

Read More
CRIMENATIONALOTHERSWORLD

ఆస్ట్రేలియా,సిడ్నీనగరంలోని బాండి బీచ్ వద్ద కాల్పులు-11 మంది మృతి?

పాకిస్తాన్‌కు చెందిన నవీద్ అక్రమ్‌గా..? అమరావతి: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రఖ్యాత బాండి బీచ్ వద్ద ఆదివారం మధ్యహ్నం సమయంలో కాల్పులు సంఘటన చోటు చేసుకుంది.

Read More
AP&TGCRIME

అదుపు తప్పి లోయలో పడిన ప్రైవేట్ బస్సు-9 మంది యాత్రికుల మృతి

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు-ప్రధాని మోదీ.. అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ సంఘటనలో 9 మంది మృతి చెందారు,,మృతుల

Read More