CRIME

AP&TGCRIME

హైదరాబాద్‌ నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.మొదటి అంతస్తులో మంటలు ఎగసిపడుతుండడంతో కార్యలయంలో వున్న ఉద్యోగులు ప్రమాదంపై సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.వెంటనే

Read More
CRIMEOTHERSWORLD

మసీదులో భారీ పేలుడు-40 మంది మృతి

అమరావతి: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక మసీదులో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేలింది. 40 మంది

Read More
CRIMEDISTRICTS

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో రెండు కేసులు నమోదు

నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై

Read More
CRIMENATIONAL

నిమిషాల వ్యవధిలో రూ.31 లక్షల రూపాయల దారిదొపిడి

అమరావతి: నిమిషాల వ్యవధిలో పట్టపగలు బిజీగా రోడ్డపైన ఏ మాత్రం అనుమానం రాకుండా బెంగళూరు శివారులోని బన్నేర్‌ఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ జరిగింది. స్కూటీపై

Read More
CRIMEDISTRICTS

దగదర్తి తహసీల్దార్ కృష్ణ నివాసంలో ఏసీబీ సోదాలు-కోట్ల రూపాయల ఆక్రమ ఆస్తులు

నెల్లూరు: డిప్యూటీ తాసిల్దారుగా పనిచేస్తూ కోట్ల రూపాయలు అక్రమ సంపాదనపై ఫిర్యాదులు అందడంతో దగదర్తి తహసీల్దార్ కృష్ణ ఇళ్లలో, బుచ్చిలోని అతని తమ్ముడి నివాసంలో అలాగే అతని

Read More
CRIMENATIONAL

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

అమరావతి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, NCP అధినేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ముంబై నుంచి తన సొంత

Read More
AP&TGCRIME

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

అమరావతి: అధికారంలో వున్నప్పుడు ఉచ్చనీచాలు మరిచిపోయి,,చంద్రబాబు,,పవన్ కళ్యాణ్ లపై రాజకీయ విమర్శలు బదులుగా వ్యక్తిత్వ హననంకు పాల్పపడిన.ముఖ్యమంత్రి  చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై

Read More
CRIMENATIONAL

సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితులు మధ్య జరిగిన గొడవతొ ఒకరు మృతి

అమరావతి: మద్యం మత్తులో సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితులు మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. మరొక వ్యక్తి నాలుక తెగి, తీవ్ర గాయాలు

Read More
CRIMENATIONAL

ఆర్మీ వాహ‌నం లోయ‌లో ప‌డిపోవడంతో 10 మంది సైనికులు మృతి

అమరావతి: జ‌మ్మూక‌శ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహ‌నం లోయ‌లో ప‌డిపోవడంతో 10 మంది సైనికులు మ‌ర‌ణించ‌గా, మ‌రో 9 మంది గాయ‌ప‌డ్డారు. బందేర్వా-చంబా

Read More
CRIMENATIONAL

గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా భారత్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు-నిఘా వర్గాలు

అమరావతి: గణతంత్ర దినోత్సవం రోజునా లేదా అంతకు ముందు జనవరి 26వ తేదిన, 26-26 అనే కోడ్ నేమ్ తో ఉగ్రవాద దాడి జరుగుతుందని నిఘా వర్గాలు

Read More