Author: Seelam

AP&TG

గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 43-44°C నమోదుకు అవకాశం

అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికి పెరుగుతొంది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 43-44°C మధ్య నమోదుకు అవకాశం వుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మన్యం, పశ్చిమగోదావరి,

Read More
NATIONAL

దేశంలో భారీ కుట్రకు వందల మంది ఉగ్రవాదులను ల్యాంచ్ ప్యాడ్ ల వద్ద సిద్దం చేసిన పాకిస్తాన్

అమరావతి: భారతదేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ తన నీచమైన బుద్దిని ఎన్నటికి మార్చుకోదు అనేందుకు నిఘా వర్గాలు అందించిన సమాచారంమే నిదర్శనం..జమ్మూకశ్మీర్‌ లో మరోసారి తీవ్రమైన అలజడి

Read More
NATIONALPOLITICS

బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకరం

అమరావతి: బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి, బుధవారం పాట్నాలోని లోక్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పదవీ ప్రమాణం చేశారు. గవర్నర్ సయ్యద్

Read More
AP&TGEDU&JOBSOTHERS

ఇంటర్ పరీక్షల్లో 12 సంవత్సరాల తరువాత అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించిన విద్యార్దులు

అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌  https://resultsbie.ap.gov.in/ ను సంప్రదించాలని

Read More
NATIONAL

ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన డొనాల్డ్ ట్రంప్

అమరావతి: అమెరికా,ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి

Read More
AP&TGCRIME

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు-డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిక

1,549 కేసులు నమోదు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియా సంబంధిత కేసులను సమీక్షించి, చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం సోషల్

Read More
NATIONAL

ఢిల్లీ-డెహ్రాడూన్ మ‌ధ్య ఎక్స్‌ ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఆరు గంటల నుంచి కేవలం రెండున్నర గంటల్లోనే…. 100 అండ‌ర్‌పాస్‌లు, 5 రైల్వే ఓవ‌ర్‌బ్రిడ్జ్‌లు… అమరావతి: ఢిల్లీ-డెహ్రాడూన్ మ‌ధ్య ఎక్స్‌ ప్రెస్‌వేను మంగళవారం ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు.దాదాపు

Read More
AP&TGOTHERSTECHNOLOGY

క్వాంటం టెస్ట్ రిఫరెన్స్‌ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్-సీఎం చంద్రబాబు

క్వాంటం టెక్నాలాజీకి… అమరావతి: ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని క్వాంటం నూతన అధ్యాయం ఆంధ్రప్రదేశ్ లో ఆవిష్కృతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశంలో తొలి క్వాంటం రెఫరెన్సు

Read More
CRIMEDISTRICTS

అసలీ ధాబా, మిస్టర్ చిట్టి ముత్యాలు బిర్యానీ హోటళ్లల్లో కుళ్లిన చికెన్

హోటల్స్ తనఖీలు చేసి,కుళ్లిన మాంసం పట్టుకున్న సందర్బంలో హాటల్ లేదా డాబా నిర్వహకులపైన గతంలో  పనిచేసిన అధికారులు అక్కడిక్కడే రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు ఫైన్

Read More
AGRICULTUREDISTRICTSOTHERS

సోలార్ పవర్ ప్రాజెక్టులు వ్యవసాయ రంగానికి స్థిరమైన-నిరంతర విద్యుత్-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోని వ్యవసాయ వినియోగదారులకు పగటి సమయంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకంను సమర్దవంతంగా అమలు

Read More