Author: Seelam

NATIONAL

భారత్ కు చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్

అమరావతి: దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ఆయనకు ఉన్నత స్థాయి దౌత్య వర్గాలు

Read More
NATIONAL

చట్ట సభల్లో మహిళా సాధికారత సాధించడం విపక్షాలకు ఇష్టం లేదు-ప్రధాని మోదీ

అభివృద్దిని అడ్డుకొవడమే కాంగ్రెస్ లక్ష్యం… అమరావతి: చట్ట సభల్లో మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని

Read More
INTERNATIONALNATIONALOTHERS

భారత నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు హెచ్చరిక కాల్పులు

అమరావతి: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో రెండు భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు హెచ్చరిక కాల్పులు జరిపడంతో,ఈ  సంఘటనపై భారత్

Read More
AP&TG

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స

అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగిందని  అధ్యక్షడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం ఉదయం

Read More
AP&TGNATIONAL

ఆంధ్రప్రదేశ్ కు రూ.9889 కోట్లతో రైల్వే శాఖ భారీ ప్రాజెక్టు

గోదావరి నదిపై మరో వంతెన.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

Read More
AP&TG

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే- సీఎం చంద్రబాబు

రిజర్వేషన్ బిల్లు అడ్డుకుని జాతికి ద్రోహం.. అమరావతి: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలు జాతికి ప్రత్యేకించి మహిళలకు ద్రోహం, అన్యాయం

Read More
INTERNATIONALNATIONALOTHERS

హోర్ముజ్ జలసంధిపై తిరిగి అంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్

అమరావతి: ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై తిరిగి అంక్షలు అమలు చేస్తున్నట్లు ఇరాన్ శనివారం ప్రకటించింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత

Read More
NATIONAL

శనివారం రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. అమరావతి: కేంద్ర కేబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read More
INTERNATIONALNATIONALOTHERS

అజిత్ దోవల్‌,జైశంకర్ తో చర్చలు జరిపిన ఉక్రెయిన్ జాతీయ భద్రత-కార్యదర్శి రుస్తెం ఉమెరోవ్

అమరావతి: సంఘర్షణలతో అట్టుడికిపోతున్న దేశంలో “శాశ్వత శాంతిని సాధించే” అవకాశాలపై ఉక్రెయిన్ జాతీయ భద్రత-రక్షణ మండలి కార్యదర్శి రుస్తెం ఉమెరోవ్ శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్-జాతీయ

Read More
AP&TGCRIMEDISTRICTS

రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని తగుల పెట్టిన అధికారులు

పట్టుబడిన వారిపై పి డి యాక్ట్.. తిరుపతి: జిల్లాలో పట్టుబడిన సుమారు 4,100 కేజీల గంజాయిని కోర్టు అనుమతితో డిస్ పోజ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

Read More