Author: venkat seelam

HYDERABAD

వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ  

హైదరాబాద్: తెలంగాణలో YSRTP స్థాపించి,పాదయాత్రలు చేస్తున్న అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఫోన్ చేసి పరామర్శించారు.తెలంగాణలో ఇటీవల జరిగిన ఘటనలకు ఆయన సానుభూతి తెలిపారు. ఢిల్లీకి

Read More
DISTRICTS

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి-ఘనంగా నివాళిలు అర్పించిన నేతలు

నెల్లూరు: భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నగరంలోని VRC సెంటర్ వద్ద వున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి

Read More
AMARAVATHIHYDERABAD

తెలుగు రాష్ట్రల్లోని వ్యాపార, రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు

హైదరాబాద్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోని పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఇళ్లల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడల్లో వేర్వేరు ఐటీ బృందాలు

Read More
DEVOTIONALDISTRICTS

రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేసిన బ్రెజిల్ దేశీయులు

శ్రీకాళహస్తీ: భోళాశంకరుడిని దర్శించుకునేందుకు బ్రెజిల్ కు చెందిన భక్తులు సోమవారం శ్రీకాళహస్తీకు చేరుకున్నారు.దాదాపు 22 మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు.పూజారులు

Read More
AMARAVATHI

బంగాళాఖాతంలో అల్పపీడనం-రెండు రోజుల పాటు వర్షాలు-వాతావరణశాఖ

అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ

Read More
NATIONAL

ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొంత సేపటి క్రిందట ముగిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ లో బాగంగా  సోమవారం

Read More
DISTRICTSPOLITICS

చికెన్ షాపులో పనిచేసేవారికి MLC ఓట్లర్లుగా నమోదు చేశారు-మోహన్ రావు

నెల్లూరు: MLC ఓట్లర్లుగా నమోదు కార్యక్రమంలో దారుణమైన ఆక్రమాలు జరిగాయని, చికెన్ షాపులో పనిచేసేవారికి MLC ఎన్నికల్లో ఓట్లర్లుగా నమోదు చేశారని CPM పార్టీ MLC ఎన్నికల

Read More
DISTRICTSPOLITICS

ఎన్నికలకు ముందు విద్యార్దిని,విద్యార్దులకు మేనమామా అని చెప్పిన సీ.ఎం-nellore news

నెల్లూరు: ఎన్నికలకు ముందు సంక్షేమ హస్టల్స్ చదువుతున్న విద్యార్దిని,విద్యార్దులకు నేను మేనమామ అంటూ కబుర్లు చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,,నేడు వాళ్ల అతిగతి పట్టించుకోవడం

Read More
DEVOTIONALDISTRICTS

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముదర్శించుకున్నారు.శ్రీ వారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,, టీటీడి ఈ.ఓ ధర్మారెడ్డి,,

Read More
DISTRICTS

సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలి-పేరెంట్స్ అసోసియేషన్

నెల్లూరు: ప్రైవేటు విద్యాసంస్థలలో వరస గా జరుగుతున్న లైంగిక దాడులు, విద్యాబోధన, అధిక ఫీజు వసూలు పేరుతో అత్యంత కర్కసంగా విద్యార్థుల జరుగుతున్న దాడుల ఘటనలపై, ప్రభుత్వ,

Read More