AP&TGCRIME

ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే రాష్ట్ర అభివృద్దికి కాని బియ్యం స్మగ్లింగ్ కు కాదు-డిప్యూటివ్ సీఎం

అమరావతి: ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే రాష్ట్ర అభివృద్దికి పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలకు వర్తించాలే కాని రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసేవారికి కాదని ఉప ముఖ్యమంత్రి పవన్

Read More
CRIMENATIONAL

బెంగళూరు నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన సల్మాన్ రెహమాన్ ఖాన్ రువాండాలో అరెస్ట్

అమరావతి: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సల్మాన్ రెహమాన్ ఖాన్‌ను ఇంటర్‌పోల్ వర్గాల ద్వారా రువాండా నుంచి భారత్‌కు NIA అధికారులు తీసుకొని వచ్చారు..ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్

Read More
AP&TGNATIONAL

శుక్రవారం ఉదయం లోపు తుపానుగా మారే అవకాశం-వాతావరణశాఖ

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్న తీవ్రవాయుగుండం, గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుందని వాతావరణశాఖ తెలిపింది.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 110 కి.మీ,

Read More
NATIONAL

క్రైస్తవురాలిగా బాప్టిజం తీసుకుని,,హిందువును అని చెప్పుకుంటే కుదరదు-సుప్రీమ్

మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ కోసం.. అమరావతి: మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు

Read More
DISTRICTS

టిడ్కో కాలనీ సమీపంలో ఖాళీ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు-ఏపీ టిడ్కో చైర్మన్‌

నెల్లూరు: నెల్లూరు వేంకటేశ్వరపురం ఫేజ్‌ 1 టిడ్కో కాలనీలో ఖాళీ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. టిడ్కో

Read More
NATIONAL

ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన

Read More
AP&TG

రాష్ట్ర పర్యాటక రంగానికి రూ.113.751 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం-మంత్రి దుర్గేష్

అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన సాస్కిపథకం క్రింద -2024-25 సంవత్సరానికి గాను తొలి విడతగా రూ.113.751 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల

Read More
AP&TG

సముద్రంలో చిక్కున్న మత్స్యకారులను సురక్షితంగా కృష్ణపట్నం పోర్ట్ కు చేర్చిన అధికారులు

తిరుపతి: అల్పపీడనం కారణంగా వాయుగుండం బలపడి తుఫాన్ తీవ్రతరం అవుతుందని,మత్స్యకారులను సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళరాదని ప్రభుత్వం హెచ్చరించిన, నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది మందిమత్స్యకారులు  మెకనైజేడ్

Read More
DISTRICTS

ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వండి-M.H.O చైతన్య

నెల్లూరు: నగరవ్యాప్తంగా నిర్వహణలో లేని ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఆదేశించారు.

Read More
AP&TGOTHERSTECHNOLOGY

సైబారాబాద్ కంటే మిన్నగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలి-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: సైబారాబాద్ కంటే మిన్నగా 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు

Read More