NATIONAL

గాలి నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ వాసులకు తీవ్ర ఇబ్బందులు

అమరావతి: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం దీపావ‌ళి పండుగ‌కు ముందే గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరిగింది..ఇందుకు తోడుగా

Read More
NATIONALOTHERSTECHNOLOGY

దేశంలో ప్రైవేట్‌ రంగంలో తొలి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశంలోనే ప్రైవేట్‌ రంగంలో తొలి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం ప్రారంభం అయింది.. గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన C-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి

Read More
DISTRICTS

త్వ‌ర‌లోనే నెల్లూరుకి విమానాశ్ర‌యం-రైస్‌మిల్స్ ను ఇత‌ర ప్రాంతాల‌కు మారుస్తాం-మంత్రి నారాయ‌ణ‌

మిల్ల‌ర్ల య‌జ‌మానులు స‌హ‌క‌రించాలి.. అమరావతి: నెల్లూరుకి విమానాశ్ర‌యం ఎంతో అవ‌స‌ర‌మ‌ని,,త్వ‌ర‌లోనే విమానాశ్ర‌య పనులను ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి నారాయ‌ణ చెప్పారు..అదివారం క‌లెక్ట‌రేట్‌లో మంత్రి

Read More
CRIMENATIONAL

డిజటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా భయపెడితే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫోన్ చేయండి-ప్రధాని మోదీ

అమరావతి: డిజిటల్ అరెస్టు అనేది చట్టంలో లేదని, ఇదొక మోసమని, సైబర్ నేరస్తులు చేసే పని అని ప్రధాన నరేంద్ర మోదీ వివరించారు.. ‘మన్ కీ బాత్’

Read More
AP&TG

అమరావతి,విశాఖపట్నం మధ్య రెండు విమాన సర్వీసులను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అమరావతి: అమరావతి,, ఆర్థిక రాజధాని విశాఖపట్నం మధ్య అనుసంధానాన్ని మరింత పెంచడం ఆనందంగా ఉందని,, ఇందులో భాగంగా కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకు వస్తున్నమని

Read More
AP&TG

ఉచిత ఇసుక పాలసీపై ఫీజు రద్దు చేస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి: ఉచిత ఇసుక పాలసీ 2024లో సినరేజీ ఫీజు మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో

Read More
AP&TG

అమరావతి కి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఒకొక్కటిగా పూర్తి చేస్తున్నాం-మంత్రి నారాయణ

అమ‌రావ‌తి: అమ‌రావ‌తి రాజ‌ధాని రైల్వే ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోదం తెల‌ప‌డం శుభ‌ప‌రిణామని పుర‌పాల‌క,ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ అన్నారు.గురువారం అయన మీడియాతో మాట్లాడారు..2017 నవంబరు

Read More
AP&TG

రాజధాని అమరావతికి కొత్త రైల్వే అనుసంధాన ప్రాజక్ట్- రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్

అమరావతి: రాజధాని అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజక్టుకు గురువారం కేంద్ర కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రధాని నరేంద్ర మోదీ,,ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం,రాష్ట్రానికి

Read More
AP&TG

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా ‘దానా’

అమరావతి: తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్న తుపాన్ పారాదీప్ కి 460కిమీ.,

Read More
AP&TGBUSINESSOTHERS

రూ.298 రీఛార్జ్ ప్లాన్ తో 52 రోజులు చెల్లుబాటు-BSNL

అమరావతి: వినియోగదారుల ప్రయోజనలను దృష్టిలో వుంచుకుని రూ.298 ప్లాన్ BSNL ప్రవేశ పెట్టింది..ఈ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.. BSNL రీఛార్జ్

Read More