DISTRICTS

9న ఆత్మకూరుకు మంత్రులు ఫరూక్‌,నారాయణ, సవిత, బిసి జనార్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డిలు

మంత్రి ఆనం ఆధ్వర్యంలో.. నెల్లూరు: ఆత్మకూరు పట్టణంలో ఈనెల 9న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఐదుగురు

Read More
AP&TG

జగన్ ప్రభుత్వం పాలనలొ జరిగిన మద్యం కుంభకోణంపై సీట్ ఏర్పాటు

అమరావతి: 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం పాలన సమయంలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌లో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌

Read More
AP&TG

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అనారోగ్యం

అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు.. ఆయన వైరల్ ఫీవర్‌తోపాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రివారి కార్యాలయం తెలిపింది.. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం

Read More
AP&TGPOLITICS

మహా అయితే ఏం చేస్తారు? బయటకు రాలే ? ముఖ్యమంత్రి కాలే-జగన్

అమరావతి: రాజకీయంగా ఎదుగుతున్నాననే కారణంతో గతంలో కాంగ్రెస్,టీడీపీలు తనపై దొంగ కేసులు పెట్టి,, 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు,,బయటకు రాలే ? ముఖ్యమంత్రి కాలే అని

Read More
AP&TGPOLITICS

జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏం తెలుస్తుంది ? మంత్రి నారా.లోకేష్

తనకు అసలు ఫోనే లేదని చెప్పిన జగన్.. అమరావతి: ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు కానుక కింద ఇస్తాను అంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,

Read More
DISTRICTS

రైతులకు కనీస మద్దతు ధర లభించేలా పర్యవేక్షించాలి-కలెక్టర్‌ ఆనంద్‌

నెల్లూరు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తగ్గకుండా విక్రయించుకునేలా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌

Read More
DEVOTIONALNATIONALOTHERS

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు..తొలుత ప్రయాగ్ రాజ్

Read More
NATIONAL

తమ ప్రభుత్వం పేదలకు ఉత్తుత్తి హామీలు ఇవ్వదు-ప్రధాని మోదీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.. అమరావతి: రాష్ట్రపతి ప్రసంగం “వికసిత్ భారత్” లక్ష్యంపై దేశ దృఢసంకల్పాన్ని పునరుద్ఘాటించిందని,,తమలో ఆత్మవిశ్వాసం నింపిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..మంగళవారం

Read More
AP&TGHEALTHOTHERS

బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ కు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ ముందస్తు ఉచిత పరీక్షలు చేస్తోంది-మంత్రి

తిరుపతి: బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ కు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ ముందస్తు ఉచిత పరీక్షలు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.మంగళవారం తిరుపతిలో

Read More
NATIONAL

అక్రమ వలసదారులపై వెనక్కు పంపించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారు-సుప్రీమ్ కోర్టు

అమెరికా అధ్యక్షడు ట్రంప్, అధికారంలోకి వచ్చిన ప్రక్క రోజు నుంచే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారిలో సుమారు 18,000 మంది భారతీయులు ఉన్నారని అమెరికన్ ప్రభుత్వ సంస్థలు గుర్తించాయి..

Read More