AP&TG

వనరులు అవే,అధికారులూ వాళ్లే కాని వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: ఫిబ్రవరి 12వ తేది నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోందని,, గత ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు

Read More
DEVOTIONALNATIONALOTHERS

మహాకుంభమేళాకు వాహనల్లో భక్తులు పోటెత్తడంతో 300 కీ.మీ ట్రాఫిక్ జామ్

అమరావతి: మహాకుంభమేళా ప్రారంభం అయ్యి 26 రోజులు గడుస్తున్న భక్తుల సంఖ్య తగ్గక పోగా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతొంది.. మహాకుంభమేళాలో ఇప్పటివరకు దాదాపు 44 కోట్ల

Read More
DISTRICTSEDU&JOBSOTHERS

మార్చి 17 నుంచి 31 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు-డి.ఆర్.ఓ

నెల్లూరు: మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి జె. విజయభాస్కర్ రావు సంబంధిత అధికారులకు

Read More
NATIONAL

కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేసిన మమతా కులకర్ణి

అమరావతి: బాలీవుడ్ నటి మమతా కులకర్ణి, కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేసినట్టు అధికారికంగా ప్రకటించారు..ఈ విషయమై సోమవారం నాడు ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో

Read More
DISTRICTS

పాత డంపర్ బిన్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయండి-కమిషనర్ సూర్య తేజ

నెల్లూరు: నగరవ్యాప్తంగా ఉన్న పాత డంపర్ బిన్స్ స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసి పారిశుధ్య నిర్వహణ పనులను మెరుగుపరచాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ ఇంజనీరింగ్

Read More
NATIONALOTHERSTECHNOLOGY

బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ లో ప్రారంభం అయిన ఆసియా బిగ్గెస్ట్‌ ఎయిర్‌ షో

అమరావతి: భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆసియా బిగ్గెస్ట్‌ ఎయిర్‌ షో బెంగళూరులో ప్రారంభం అయింది..భారతో పాటు ప్రపంచదేశాల యుద్ధవిమానాలు గగనతలంలో సందడి చేస్తున్నాయి..బెంగళూరులోని యలహంక ఎయిర్

Read More
DISTRICTS

ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం-మంత్రి ఆనం

నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా శ్రామిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల

Read More
AP&TGCRIME

బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతం

ఇద్దరు భద్రత సిబ్బంది… అమరావతి: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో అదివారం జరిగిన ఎన్ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు..ఎదురు కాల్పుల్లో ఇద్దరు భద్రత సిబ్బంది మరణించారు..బీజాపూర్

Read More
AP&TG

150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ- రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,జి.జయలక్ష్మి

151 నుండి 300 గజాల లోపు.. అమరావతి: రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. క్రమబద్ధీకరణ చేసుకునేందుకు మీ

Read More
NATIONALOTHERSTECHNOLOGY

వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ మే 1 నుంచి 4 వరకు-కేంద్ర మంత్రి

అమరావతి: భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌(WAVES)ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది..ఈ  సమ్మిట్‌కు సంబంధించి

Read More