DISTRICTS

ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం-మంత్రి నారాయణ

నెల్లూరు: స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ప్రతి నెలా

Read More
CRIMENATIONALOTHERSWORLD

బంగ్లాదేశ్‌ లో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్‌ దారుణ హాత్య

భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదంటు రోడ్లపైకి,,టీవీలో చర్చలకు పరుగులు తీసే కూహాన లౌకికవాదులకు బంగ్లాదేశ్,,మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులు,,మరణహోమాలపై నోరు మెదపరేందుకని ??

Read More
AP&TGPOLITICS

విశాఖ GVMC మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన కూటమి సభ్యులు

అమరావతి: విశాఖ GVMC మేయర్‌ గొలగాని హరివెంకట కుమారిపై శనివారం కూటమి సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది..సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరుకావడంతో సునాయసంగా

Read More
AP&TG

హైదరాబాద్​లో ఈదురుగాలులతో భారీవర్షం-చెరువులను తలపిస్తున్న రోడ్లు

హైదరాబాద్‌:  హైదరాబాద్​లో శుక్రవారం వర్షం మరోసారి బీభత్సం సృష్టిస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులతో మొదలైన వాన నగరమంతా క్రమక్రమంగా విస్తరిస్తోంది.ఈదురు గాలులతో పలు చోట్ల భారీ వర్షం కారణంగా

Read More
AP&TGNATIONAL

మే 1 నుంచి ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద ANPRతో పాటు FASTTAG కలగలిపి సేవలు

అమరావతి: శాటిలైట్‌ ఆధారిత టోల్‌ విధానం అమలుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. మే 1వ తేది నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని

Read More
BUSINESSNATIONALOTHERS

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఏకాగ్ర రోహన్ మూర్తి రూ.3.3 కోట్ల డివిడెండ్

అమరావతి: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఏకాగ్ర రోహన్ మూర్తి, మార్చి 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తుది డివిడెండ్

Read More
DISTRICTS

క్షేత్రస్థాయిలో పరిశీలనతోనే సమస్యలకు పరిష్కారం-జిల్లా ప్రత్యేక అధికారి

నెల్లూరు: వినూత్న ఆలోచనలు, టీం వర్క్ తో జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని,జిల్లాలోని వనరులను, ప్రజావసరాలను గుర్తించి అన్ని స్థాయిల్లోని డేటాను అనుసంధానం చేసి జిల్లాను

Read More
NATIONAL

భగవద్గీత,నాట్య శాస్త్రానికి యునెస్కో నుంచి గుర్తింపు

అమరావతి: భారతీయులు ఎంతో పవిత్రంగా పూజించే భగవద్గీతకు యునెస్కో నుంచి గుర్తింపు లభించింది.. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా గుర్తింపు లభించింది..భారతదేశ సాంస్కృతిక,,

Read More
NATIONAL

వక్ఫ్ చట్టంలో సవరణలపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన దావూదీ బోహ్రా కమ్యూనిటీ

అమరావతి: దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందం వక్ఫ్ చట్టంలో సవరణ చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపింది.. గురువారం ప్రధాని మోదీని కలిసిన

Read More
AGRICULTUREDISTRICTSOTHERS

జిల్లాలో రబీకి 3 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు-మే 5 నుంచి నీటి విడుదలకు చర్యలు- మంత్రి ఆనం

41 టీఎంసీలు నీరు కేటాయింపు-ఐఎబీ నెల్లూరు: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయిస్తూ

Read More