OTHERS

AP&TGMOVIESOTHERS

రంగనాథస్వామి ఆలయంలో వివాహం చేసుకున్న సినిన‌టులు సిద్ధార్ద్,అదితిరావ్ హైదరిలు

హైదరాబాద్: కోలీవుడ్ న‌టుడు సిద్ధార్ద్,,తెలుగు న‌టి అదితిరావ్ హైదరిలకు తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్ద‌రి వివాహం ఘ‌నంగా జ‌రిగింది..

Read More
AP&TGDEVOTIONALOTHERS

సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం

హైదరాబాద్: ఖైరతాబాద్ గణనాధుని దర్మనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు..ఖైరతాబాద్ గణేష్ వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం మంగళవారం జరగనున్నప్పటికి,సోమవారం నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో

Read More
NATIONALOTHERSTECHNOLOGY

ఇంజనీరింగ్ రంగంలో చరిత్ర సృష్టించిన డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

నేడు “ఇంజినీర్స్ డే”.. అమరావతి: భారతీయులు శాస్త్ర,సాంకేతిక రంగాల్లో తమదైన ముద్ర వేసుకుంటారు అనేందుకు ఉదాహారణ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య,,ఇంజనీరింగ్ రంగంలో చరిత్ర

Read More
AP&TGMOVIESOTHERS

మద్యం మత్తులో యువకులపై దాడి చేసిన గాయ‌కుడు మనో కుమారులు

అమరావతి: సిని నేపధ్య గాయ‌కుడు మనో కుమారులపై పోలీసు కేసు నమోదు అయింది.. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్ (20), మదురవాయల్‌కు చెందిన ఓ 16 ఏళ్ల

Read More
AP&TGOTHERSTECHNOLOGY

అక్టోబర్ 2న మండపం, రామేశ్వరంల మధ్య కొత్త వంతెన ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అమరావతి:తమిళనాడులోని మండపం, రామేశ్వరంలను కలుపుతూ కొత్తగా నిర్మించిన పంబన్ సముద్ర వంతెనను అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.. 2019 మార్చి 1వ తేదిన ప్రధాన

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లు ను పకడ్బందీగా చేపట్టాలి-కలెక్టర్ వెంకటేశ్వర్

ఈ నెల 11 వతేది నుంచి 26వ తేది వరకు.. తిరుపతి: ఈ నెల 11 వతేది నుంచి 26వ తేది వరకు  జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ

Read More
AGRICULTUREDISTRICTSOTHERS

ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చర్యలు-కలెక్టర్

నెల్లూరు: ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా ధాన్యాన్ని విక్రయించుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

శివాజీ సెంటర్ లోని వినాయకుడిని చూసి ప్రజలందరూ తరించాలి-ఎం.పీ వేమిరెడ్డి

నెల్లూరు: గత 40 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేస్తున్న వినాయకుడి విగ్రహాన్ని చూసి

Read More
DEVOTIONALNATIONALOTHERS

శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులకు కోరిన్నని లడ్డూలు-ఈవో శ్యామలరావు

భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు.. తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా

Read More
INTERNATIONALOTHERS

శాంతి చర్చలకు సిద్దం-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

అమరావతి: గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే దిశగా అడుగుడులు పడుతున్నాయి..అగష్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా శాంతి కోసం ప్రధాని మోదీ

Read More