OTHERS

AGRICULTUREDISTRICTSOTHERS

నెల్లూరు మొలగొలుకులు 6 లక్షల ఏకరాల్లో సాగు చేస్తున్నారు-డా.సుమతి

ఈ నెల 14వ తేదిన కిసాన్ మేళా.. నెల్లూరు: ఈ నెల 14వ తేది నెల్లూరు రూరల్ పరిధిలోని ఆచార్యరంగ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో కిసాన్ మేళా

Read More
AP&TGDEVOTIONALOTHERS

సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పుణ్య క్షేత్రాలు యాత్రకి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యణ్

అమరావతి: కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని బుధవారం దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఏఐ విజ్ఞానాన్ని ప్రపంచ శ్రేయస్సు కోసం అందరితో పంచుకోవడానికి సిద్ధం-ప్రధాని మోదీ

అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని,,ఈ శతాబ్దంలో మానవాళికి కోడ్‌ను రాస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు..మంగళవారం పారిస్‌లోని గ్రాండ్ పలైస్‌లో జరిగిన AI

Read More
DEVOTIONALNATIONALOTHERS

మహాకుంభమేళాకు వాహనల్లో భక్తులు పోటెత్తడంతో 300 కీ.మీ ట్రాఫిక్ జామ్

అమరావతి: మహాకుంభమేళా ప్రారంభం అయ్యి 26 రోజులు గడుస్తున్న భక్తుల సంఖ్య తగ్గక పోగా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతొంది.. మహాకుంభమేళాలో ఇప్పటివరకు దాదాపు 44 కోట్ల

Read More
DISTRICTSEDU&JOBSOTHERS

మార్చి 17 నుంచి 31 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు-డి.ఆర్.ఓ

నెల్లూరు: మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి జె. విజయభాస్కర్ రావు సంబంధిత అధికారులకు

Read More
NATIONALOTHERSTECHNOLOGY

బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ లో ప్రారంభం అయిన ఆసియా బిగ్గెస్ట్‌ ఎయిర్‌ షో

అమరావతి: భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆసియా బిగ్గెస్ట్‌ ఎయిర్‌ షో బెంగళూరులో ప్రారంభం అయింది..భారతో పాటు ప్రపంచదేశాల యుద్ధవిమానాలు గగనతలంలో సందడి చేస్తున్నాయి..బెంగళూరులోని యలహంక ఎయిర్

Read More
NATIONALOTHERSTECHNOLOGY

వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ మే 1 నుంచి 4 వరకు-కేంద్ర మంత్రి

అమరావతి: భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌(WAVES)ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది..ఈ  సమ్మిట్‌కు సంబంధించి

Read More
AP&TGOTHERSSPORTS

క్రీడా ప్రోత్సాహ‌కాలు విడుదలపై హర్షం వ్యక్తం చేసిన శాప్ ఛైర్మన్

అమరావతి: వైసీపీ పాలనలో రూ.11,68,62,288 క్రీడా ప్రోత్సాహ‌కాలు పెండింగ్‌లో ఉన్నాయని,,ఈ ప్రోత్సాహకాలు అందక దాదాపు 224 మంది రాష్ట్రంలోని క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని శాప్ చైర్మన్

Read More
AGRICULTUREDISTRICTSOTHERS

ప్రతి రైతుకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు-జె.సి కార్తీక్‌

నెల్లూరు: జిల్లాలో వరి పంట కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ కె

Read More
DEVOTIONALNATIONALOTHERS

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు..తొలుత ప్రయాగ్ రాజ్

Read More