CRIME

CRIMENATIONAL

జమ్మూకశ్మీర్‌లో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా హహల్గాంలోని ఓ రిసార్ట్‌ పై మంగళవారం మధ్యహ్నం 2.30 గంటల సమయంలో ఉగ్రదాడి జరిగింది.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో దాదాపు 8

Read More
AP&TGCRIME

మాజీ ఇంటలిజెన్స్ చీఫ్,IPS అధికారి PSR ఆంజనేయులు అరెస్ట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, IPS అధికారి PSR ఆంజనేయులను విజయవాడ పోలీసులు ఆయనను హైదరాబాదులో మంగళవారం అదుపులోకి తీసుకొన్నారు.. ముంబై నటి,, మోడల్

Read More
CRIMENATIONAL

రూ.500 నోట్ల విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరికలు

‘E’కి బదులు ‘A’….. అమరావతి: కొత్త రకం నకిలీ రూ.500 కరెన్సీ నోటు చెలామణిలోకి రావడంపై హోం మంత్రిత్వ శాఖ (MHA) ‘అధిక ప్రాముఖ్యత’ హెచ్చరిక జారీ

Read More
AP&TGCRIME

విజయనగరం జిల్లా పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డి విచారించిన పోలీసులు

అమరావతి: నటి శ్రీరెడ్డిని విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు విచారిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్

Read More
CRIMENATIONALOTHERSWORLD

బంగ్లాదేశ్‌ లో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్‌ దారుణ హాత్య

భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదంటు రోడ్లపైకి,,టీవీలో చర్చలకు పరుగులు తీసే కూహాన లౌకికవాదులకు బంగ్లాదేశ్,,మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులు,,మరణహోమాలపై నోరు మెదపరేందుకని ??

Read More
AP&TGCRIME

పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్-ఎస్పీ

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులతో అనుచిత వ్యాఖ్యలు చేసిన పొట్టపాశం.రఘు@పుష్పరాజ్‌ను అరెస్ట్ చేశామని గుంటూరు జిల్లా

Read More
CRIMENATIONAL

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతి

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు,,మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు​ అగ్రనేతలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు..కొండగావ్‌-నారాయణ్‌పుర్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు

Read More
AP&TGCRIME

దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనతో మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరిశిక్షే సరైనదని, తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని

Read More
CRIMENATIONAL

సిబీఐ దాడుల్లో పట్టుబడిన రైల్వే ఇంజనీర్లు-4 కోట్ల బంగారం,నగదు స్వాధీనం

అమరావతి: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబీఐ) ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది.. వీరిలో సీనియర్ DEE,SEEలు నార్త్ రైల్వే, DRM ఆఫీస్ లో సీనియర్ ఇంజనీర్లుగా,మరో

Read More
CRIMENATIONAL

పటాసుల తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం-13 మంది మృతి

అమరావతి: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, దీశ పట్టణంలో ఉన్న పటాసుల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం వరుస పేలుళ్లు సంభవించడంతో,,పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఈ

Read More