CRIME

AP&TGCRIME

డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు దొరికిన ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత?

హైదరాబాద్: ఒమేగా హాస్పిటల్ CEO,మహిళా డాక్టర్, చిగురుపాటి.నమ్రత డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది..ముంబైకి చెందిన వంశ్‌ టక్కర్‌ అనే స్మగ్లర్‌ నుంచి కొకైన్‌ కొనుగోలు

Read More
AP&TGCRIME

కర్రల గుట్ట వద్ద ఎదురు కాల్పులు-20 మంది మావోయిస్టులు మృతి?

హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు..ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కర్రగుట్టల్లో గత

Read More
AP&TGCRIME

గాలికి, శ్రీనివాస్ రెడ్డికి ఏడు సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన సిబీఐ కోర్టు

అమరావతి: ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు గాలి.జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డికి 7 సంవత్సరాల శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది..ఇదే కేసులో మాజీ

Read More
CRIMENATIONAL

గోవాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి

అమరావతి: గోవాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు..మరో 50 మందికి పైగా భక్తులు త్రీవంగా గాయపడ్డారు.. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్‌

Read More
CRIMEDISTRICTS

నెల్లూరులో జరిగిన కారు ప్రమాదంలో 5 మంది వైద్యవిద్యార్థులు మృతి

నెల్లూరు: కోవూరు పరిథిలోని పోతిరెడ్డిపాలెం వద్ద కారు రోడ్డుపక్కన మట్టిగుట్టను ఢీకొని పల్టీలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది..బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు యువకులు,,ఇంట్లో

Read More
AP&TGCRIME

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం 5మంది మృతి-విచారం వ్యక్తం చేసిన సీ.ఎం,డిప్యూటి సీ.ఎం

అమరావతి:- తిరుపతి జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తీవ్ర విచారం

Read More
CRIMEDISTRICTS

ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడే ముఠా అరెస్ట్-ఎస్పీ కృష్ణకాంత్

నెల్లూరు: నగరంలో నివాసం వుంటున్న ఓ మహిళకు,ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని ఆశ చూపి,పలు దపాలుగా జమ చేసిన నగదుకు రెట్టింపు డబ్బును ఆశ చూపిస్తూ,

Read More
CRIMENATIONAL

ఉగ్రదాడికి పాల్పపడిన వారిని గుర్తించి నిఘా వర్గాలు-ఏరివేత ప్రారంభం

అమరావతి: జమ్మూ కశ్మీర్, అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించి వేటాడే పనిలో వున్న నిఘా వర్గాలు,, అందులో భాగంగా నాలుగురు ఉగ్రవాదుల చిత్రాలను బుధవారం

Read More
CRIMENATIONAL

ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టాం-అమిత్ షా

అమరావతి: జమ్మూ కశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో బుధవారం జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘన నివాళులర్పించారు..గురువారం శ్రీనగర్‌లోని

Read More
CRIMENATIONAL

జమ్ముకశ్మీర్లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిలో 27 మంది మృతి

అమర్నాథ్ యాత్రకు ముందు ఉగ్రదాడి…. అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు..పదుల సంఖ్యలో పర్యాటకులు

Read More