AP&TG

AP&TGCRIME

మావోయిస్టులు పేల్చిన ఐఈడీ కారణంగా ఇద్దరు జవాన్లు మృతి

అమరావతి: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీని పేల్చడంతో ఇద్దరు భధ్రతా సిబ్బంది మరణించగా మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారని బస్తర్ పోలీసులు తెలిపారు..బీజాపూర్, దంతేవాడ, సుక్మా ట్రై

Read More
AP&TGNATIONAL

పట్టాలు తప్పిన చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ ప్రెస్-నాలుగురు మృతి

అమరావతి: చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ ప్రెస్ ట్రైయిన్ (15904) గురువారం మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.. ఉత్తరప్రదేశ్ లోని గోండా-జిలాహి మధ్య ఉన్న పికౌరా ప్రాంతంలో

Read More
AP&TGDISTRICTS

A2 విజయసాయిరెడ్డి తండ్రి కూడా ఒక హత్య కేసులో A2నే ? -మంత్రి ఆనం

నెల్లూరు: ఎన్నికల ముందు A2 విజయసాయిరెడ్డి గురించి నేను చెప్పాను..ఆయన తండ్రి కూడా A2గా ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు.. A2గా ఉంటే బాగుండదని భావించిన

Read More
AP&TGDISTRICTS

రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం-APSDMA

అమరావతి: దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో గురు,,శుక్రవారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే

Read More
AP&TGDEVOTIONALOTHERS

జూలై 24న తిరుమలలో పల్లవోత్సవం

తిరుమల: మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 24వ తేదీన పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత

Read More
AP&TG

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి వర్గం

ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం రెండున్నర గంటల పాటు జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై

Read More
AP&TGNATIONAL

ఉగ్రవాదులు, ఆర్మీకి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 ఆర్మీ సిబ్బంది మృతి

అమరావతి: జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది..సోమవారం జమ్మూలోని దోడా జిల్లాలో దేశా అటవీ ప్రాంతంలోని ధరి గోటే ఉరర్‌బాగిలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది..ఈ సంఘటనలో

Read More
AP&TGCRIME

రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమిన్ ప్రీత్ సింగ్‌ అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ అణచివేతకు ప్రాధాన్యం ఇచ్చి,,మాదక ద్రవ్యాలు వాడకం,,స్మగ్లింగ్ అణచివేతకు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నాడు..

Read More
AP&TGPOLITICS

వైసీపీ నాయకులు శ్రతువులు కాదు,రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే-పవన్ కళ్యాణ్

అమరావతి: వైసీపీ నాయకులు మనకు శ్రతువులు కాదు,,రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే..వైసీపీ నాయకులు జనసేనను శత్రువులుగా చూశారు…వాళ్లు చేసిన తప్పులు మనం చేయవద్దు…ఎవరి పైన వ్యక్తిగత దూషణలకు వెళ్లకండి…సబ్జెక్టుపై

Read More
AP&TGDEVOTIONALOTHERS

46 ఏళ్ల తరువాత తెరచుకున్న జగన్నాథుడి రత్న భండార్

అమరావతి: పూరీ జగన్నాథుడి రత్న భండార్..ఆలయ పూజారులు ప్రత్యేక పూజల అనంతరం రత్నభాండాగారాన్ని మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు..3వ గదిలోకి కలెక్టర్,, 11 మందితో కూడిన హైలెవెల్

Read More