AP&TG

AP&TG

మార్క్ శంకర్ కు పెద్దగా ప్రమాదమేమీ లేదు,కోలుకుంటున్నాడు-పవన్

అమరావతి: పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్, సోమవారం సింగపూర్ లో ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న విషయం విదితమే..ఈ ప్రమాదంలో చేతులు,

Read More
AP&TG

పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజు నాడే,రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరం-పవన్ కళ్యాణ్

హైదరాబాద్: మా చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడని

Read More
AP&TG

అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకొంటున్నాడు-పవన్ కళ్యాణ్

హైదరాబాద్: మా చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడని

Read More
AP&TGCRIME

దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనతో మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరిశిక్షే సరైనదని, తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని

Read More
AP&TG

గిరిజన గ్రామస్తుల కోరిక మేరకు కురుడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్

అమరావతి: అరకు నియోజకవర్గం పరిధిలోని కురిడి గ్రామ అభివృద్ధికి తన  సొంత నిధుల నుంచి రూ.5 లక్షలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు..పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ,

Read More
AP&TGPOLITICS

“అడవితల్లి బాట”తో మీ ముందుకి వచ్చాను-ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదు.. అమరావతి: ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదు,, గిరిజనుల సంక్షేమమే మా ప్రభుత్వ ఆశయం,, 2018లో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు

Read More
AP&TGNATIONAL

దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదివారం మధ్యహ్నం 12.45 ప్రారంభించి జాతికి అంకితం చేశారు..అలాగే రామేశ్వరం-తాంబరం ప్రత్యేక

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాల తిలకం

అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాలరాముని ఆలయ నిర్మాణం తర్వాత 2వ సారి శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి..మార్చి 29వ తేది నుంచి వసంత నవరాత్రి

Read More
AP&TG

80 వేల‌ సంఘాలకు 8 వేల కోట్లు లోన్ లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం-మంత్రి నారాయణ

విజయవాడ లో మెప్మా వన్ డే వర్క్ షాప్… అమరావతి: 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త వుండాలని సిఎం చంద్రబాబు లక్ష్యం అని,, గతంలో

Read More
AP&TGNATIONAL

పోలీసు అధికారుల ముందు లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

హైదరాబద్: భద్రాద్రి మునుగు జిల్లాలో భారీగా మావోయిస్టులు పోలీసు,,సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట 86 మంది సభ్యులు లొంగిపోయారు.. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా

Read More