Author: Seelam

AP&TG

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది అటవీ శాఖ సిబ్బందికి నివాళులు అర్పించిన పవన్

అటవీ సంపదను సంరక్షిచే.. అమరావతి: వన్యప్రాణులను,,వృక్ష సంపాదను సంరక్షిచే సందర్బంలో అటవీ శాఖ అధికారులు ఎందరో స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని,, అనేక మంది తీవ్రమైన దెబ్బలు

Read More
DISTRICTS

ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించండి-మంత్రి నారాయణ

నెల్లూరు: ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించవలసిందిగా సంబంధిత అధికారులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని

Read More
NATIONALPOLITICS

బీజెపీ పాలనలో వున్నంత కాలం మతపరమైన రిజర్వేషన్లు ఉండవు-కేంద్ర మంత్రి అమిత్ షా

అమరావతి: ఓబీసీలు, దళితులు, గిరిజనుల రిజర్వేషన్‌ పరిమితిని తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్‌ భావిస్తోందని,,దేశంలో బీజెపీ అధికారంలో ఉన్నంత కాలం మతపరమైన రిజర్వేషన్లు ఉండవని కేంద్ర

Read More
AP&TG

59 మందితో రెండవ విడత నామినేటెడ్ పోస్టులను విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

అమరావతి: నామినేటెడ్ పదవుల రెండో జాబితాను శనివారం ఉదయం ప్రభుత్వం విడుదల చేసింది.. మొత్తం 59 మందితో నామినేటెడ్ పోస్టులను విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు

Read More
AGRICULTUREDISTRICTSOTHERS

7.77 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం-మంత్రి నారాయ‌ణ‌

నెల్లూరు: జిల్లాలో ఉన్న సాగునీటి కాలువలను బాగు చేయించి పూర్తిస్థాయిలో వినియోగం లోకి తీసుకువస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు.కలెక్టరేట్లో

Read More
NATIONAL

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు వీడ్కోలు పలికిన సుప్రీంకోర్టు ధర్మాసనం

అమరావతి: వృత్తి పరంగా తాను పూర్తి సంతృప్తిగా ఉన్నాను అని, సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవం అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

Read More
NATIONAL

ప్రారంభంకు సిద్దం అవుతున్న కొత్త (రామేశ్వరం) పాంబన్ బ్రిడ్జ్

అమరావతి: విజయవంతమైన OMS-ఇంజిన్ రన్,,వంతెన యొక్క ఖచ్చితత్వం,,రైలు వేగం తదితర పరీక్షలు విజయవంతంగా దక్షమధ్య రైల్వేశాఖ శుక్రవారం పరిశీలించింది..తమిళనాడులోని మండపం-రామేశ్వరం విభాగంలో 121 kmph నుంచి వంతెనపైనే

Read More
AP&TG

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా విజయవాడ- శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా విజయవాడ- శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది..శుక్రవారం మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి టేకాఫ్ అయిన ‘సీ ప్లేన్‌’

Read More
AP&TG

పుట్టిన రోజున యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న సీ.ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్బంగా తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..శుక్రవారం రాష్ట్రప్రభుత్వం

Read More
DISTRICTS

గిరిజనుల కోసం ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక-సోమిరెడ్డి

కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు… నెల్లూరు: ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు తదితర ధ్రువీకరణ పత్రాలు లేని గిరిజనులకు గుర్తింపు కార్డులు మంజూరు

Read More