CRIMENATIONAL

కల్తీ మద్యం కారణంగా 14 మంది మృతి-6 మంది పరిస్థితి విషమం

అమరావతి: పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని మజితలో కల్తీ మద్యం సేవించి 14 మంది మరణించగా, ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు.. అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని మాట్లాడుతూ

Read More
AP&TGMOVIESOTHERS

కాంతారం చాప్టర్ 1 నటుడు రాకేష్ పూజారి మృతి

అమరావతి: కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది..కాంతారం చాప్టర్ 1 సినీమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..ఇందులో నటించిన రాకేష్ పూజారి(33) గుండెపోటుతో మరణించాడు..సోమవారం ఉడిపిలో

Read More
NATIONAL

మన సాయుధ దళాలు చేసిన సాహసానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది-ప్రధాని మోదీ

అమరావతి: ఆపరేషన్ సిందూర్’ తో ఉగ్రవాదులు,,వారిని ఉసిగొల్పిన ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పిన అంకం దాదాపుగా ముగిసింది అనే చెప్పుకోవాలి..ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read More
NATIONAL

అడబిడ్డల సింధూరం తుడిపివేస్తే,అంతకు పదింతలు నష్టం పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు అనుభవించారు-ప్రధాని మోదీ

అమరావతి: ఆపరేషన్‌ సిందూర్‌లో త్రివిధ దళాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని,, మన సైన్యం చూపిన తెగువకు సెల్యూట్ చేస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం

Read More
NATIONAL

భారత్ పాకిస్తాన్ DGMOల మధ్య గంట సేపు హాట్ లైన్ చర్చలు

అమరావతి: భారత్ పాకిస్తాన్ DGMOల మధ్య హాట్ లైన్ ద్వారా సోమవారం సాయంత్రం 5 గంటలకు చర్చలు జరిగాయి.. భారత ఆర్మీ DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్

Read More
NATIONAL

పాకిస్థాన్‌ కొలుకోలేని దాడులు చేశాం-అక్కడ జ‌రిగిన న‌ష్టాల‌కు ఆ దేశ ఆర్మీదే బాధ్య‌త-ఎయిర్ మార్ష‌ల్

అమరావతి: పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాద మౌళిక స‌దుపాయాలు,,ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా దాడులు చేశామ అని,,అయితే పాకిస్థాన్ మిలిట‌రీ వారి దేశంలోని ఉగ్ర‌వాదుల‌కు మద్దతూ ఇవ్వడంతో ఉద్రిక్త‌త‌లు పెరిగాయని ఎయిర్ మార్ష‌ల్

Read More
BUSINESSINTERNATIONALOTHERS

చైనాపై టారిఫ్ వార్ పై వెనక్కు తగ్గిన అమెరికా

అమరావతి: అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పదం కుదిరింది..వాణిజ్య సుంకాలను భారీగా తగ్గించేందుకు సోమవారం ఓ అంగీకారానికి రావడంతో అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి

Read More
DISTRICTS

పూడికతీత పనులకు అడ్డంకిగా ఉంటే మెట్లు, ర్యాంపులను తొలగించేస్తాం-కమిషనర్ నందన్

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో డ్రైను కాలువల పూడిక తీత పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని, సిల్ట్ ను రోడ్లపై ఉంచకుండా ప్రణాళిక బద్దంగా తొలగించేయాలని కమిషనర్

Read More
NATIONAL

పీ.ఓ.కేను భారత్‌కు అప్పగించడం మినహా కశ్మీర్‌ అంశంలో పాక్‌తో ఎలాంటి చర్చలు ఉండవు-ప్రధాని మోదీ

జాతీయ భద్రత విషయంలో రాజీ అనే మాటే లేదు.. అమరావతి: భారతదేశంలో ఉగ్రవాదులను చొప్పించి అమాయకుల ప్రాణాలు బలిగొనడం,,తరువాత భారత్ చిన్నపాటి చర్యలకు దిగితే,వెంటనే అమెరికా లేదా

Read More
NATIONAL

పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వసం చేయడమే ఆపరేషన్ సిందూర్‌ లక్ష్యం-DGMO

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘిస్తే… అమరావతి: పహల్గామ్ లో తీవ్రవాదలు మరణకాండ తరువాత ఉగ్రవాదులకు తగిన గుణపాఠం నేర్పడమే ఆపరేషన్ సిందూర్‌ లక్ష్యమని సైన్యం తెలిపింది..అదివారం త్రీవిధ

Read More