CRIME

CRIMEDISTRICTS

రూ.40 కోట్ల సివిల్ సప్లయ్స్ స్కాంలో నిందితుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు

నెల్లూరు: గత కొన్ని సంవత్సరాలుగా పౌరసరఫరాలశాఖ జరుగుతున్న కుంభకోణాలపై రాష్ట్రస్థాయి అధికారులు తీవ్రంగా పరిగణించడంతో,బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.ఈ స్కామ్ కు

Read More
CRIMEDISTRICTS

చిత్తూరు,తిరుపతిలో విద్యార్దులకు డ్రగ్స్ విక్రయిస్తున్న 6 వ్యక్తులు ఆరెస్ట్

చిత్తూరు: విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారనే విశ్వనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఆరుగురు సభ్యుల ముఠాను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.పోలీసులు

Read More
CRIMEINTERNATIONALSPORTS

శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక రేప్ కేసులో అరెస్ట్

అమరావతి: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక, T20 వరల్డ్ కప్ 2022 ఆడటానికి వెళ్లి ఓ మహిళపై ఆఘాయిత్యానికి పాల్పపడ్డాడు అనే ఫిర్యాదుపై ఆస్ట్రేలియాలో అరెస్ట్ అయ్యాడు.T20

Read More
CRIMENATIONAL

మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని కారుతో ఢికొట్టి హత్య

అమరావతి: కర్ణాటకలో రాష్ట్రంలోని మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆర్‌కే కులకర్ణ( 82) ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో

Read More
CRIMEDISTRICTS

అనుమానం పెనుభూతం-భార్యను కడతేర్చిన భర్త||nellore news

విరువూరు.. నెల్లూరు: అనుమానం పెనుభూతంగా మారితే పర్యావసనలు దారుణంగా వుంటాయి అనేందుకు ఎన్నో ఘటనలు ఉదహరణలు…ఈ నేపధ్యంలో నెల్లూరుజిల్లా,పొదలకూరు మండలం,విరువూరు గ్రామంలో చోటు చేసుకుంది..సి.ఐ తెలిపిన వివరాల

Read More
CRIMENATIONAL

శివసేన నేతపై తుపాకీతో కాల్పులు-ఘటన స్థలంలోనే మృతి

అమరావతి: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శుక్రవారం ఉదయం శివనేత నేత సుధీర్ సూరి హత్యకు గురయ్యారు. గోపాల్ టెంపుల్ సమీపంలోని మజీతా రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి సుధీర్‌పై

Read More
CRIMENATIONAL

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం-11 మంది మృతి

అమరావతి: మధ్యప్రదేశ్ లో శుక్రవారం వేకువ జామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ఘటన స్థలంలోనే మరణించారు.బేతుల్‌ జిల్లాలోని ఝల్లార్

Read More
CRIMEDISTRICTS

సివిల్ సప్లయ్స్ లో 32 మంది ఉద్యోగులు-రూ.40 కోట్లు దుర్వినియోగం-జాయింట్ కలెక్టర్

క్యాన్సిల్ చేసిన చెక్కులను కూడా డ్రా.. నెల్లూరు: జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగం పై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా సమగ్ర దర్యాప్తుకై

Read More
CRIMENATIONAL

గుజరాత్ లో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి-40 మంది మృతి

అమరావతి: గుజరాత్, మోర్బి జిల్లాలోని మచ్చ నదిపై కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా కుప్పకూలడంతో, దాదాపు 40 మంది మృతిచెందినట్లు సమాచారం అందుతుందని, మృతుల

Read More
CRIMEDISTRICTS

నాలుగురు లోన్ యాప్స్ నిర్వహికులు అరెస్ట్-ఎస్పీ విజయరావు

నెల్లూరు: లోన్ యాప్స్ నిర్వహికులతో కలసి పనిచేసిన నాలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి,యాప్ నిర్వహకులకు సంబంధించిన రూ.1.2 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు

Read More