Author: Seelam

MOVIESNATIONALOTHERS

ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

అమరావతి: గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు,నటుడు భారతీరాజా(84) బుదవారం కన్నుమూశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. వయోభారంతో పాటు అనారోగ్య

Read More
AP&TG

రాష్ట్రంలో బుధవారం తేలికపాటి వర్షాలు-విపత్తుల నిర్వహణ సంస్థ

హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో కుండపోత… అమరావతి: రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్

Read More
NATIONALOTHERS

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో మిలటరీ జరిపిన కాల్పులో 150 మంది మృతి

అమరావతి: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌(POK)లోని రావల్కోట్‌లో స్థానికులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(JAAC) మద్దతుదారులపై పాకిస్థాన్ మిలటరీ కాల్పులు జరపడంతో 150 మందికి పైగా మృతిచెందగా,దాదాపు 200

Read More
NATIONALPOLITICS

ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ కేసును విచారించేందుకు టీఎంసీ కార్యలయంకు వెళ్లిన సీఐడీ బృందం

అమరావతి: TMC ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌ మెంట్ (CID) బృందం మంగళవారం మాజీ ముఖ్యమంత్రి మమతా

Read More
AP&TGDISTRICTSEDU&JOBSOTHERS

విద్యే సమాజ మార్పుకు అత్యంత శక్తివంతమైన ఆయుధం-రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభ… నెల్లూరు: ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య” అని నెల్సన్ మండేలా చెప్పిన సందేశాన్ని గుర్తుచేస్తూ, విద్యార్థులు

Read More
NATIONAL

లక్షద్వీప్‌లో ఆల్కహాల్ అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

అమరావతి: దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా ‘లక్షద్వీప్ మద్యపాన నిషేధ నిబంధన, 1979’ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో, లక్షద్వీప్‌లో లైసెన్స్ పొందిన షాపులు,బార్

Read More
AGRICULTUREAP&TGOTHERS

సాంకేతిక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ శాఖ- మంత్రి నాదెండ్ల మనోహర్

దేశంలోనే తొలిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయం.. అమరావతి: రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని, పారదర్శకత, సాంకేతికత, వేగవంతమైన సేవల సమన్వయంతో సివిల్ సప్లైస్

Read More
AP&TGCRIME

నెల్లూరు జిల్లాకు చెందిన టూరిస్ట్ బస్సు ప్రమాదం- ముగ్గురు ప్రయాణికులు మృతి

8 మంది పరిస్థితి కాస్త తీవ్రం.. అమరావతి: బీహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్ర టూరిస్ట్ బస్సు సోమవారం 1 గంట ప్రాంతంలో

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఫిలిప్పీన్స్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం-20 మంది మృతి

అమరావతి: సోమవారం దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 7.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా కనీసం 20 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ

Read More
DISTRICTS

ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి తాగునీటి శాంపిల్లను పరిశీలించిన కమీషనర్

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఓవర్ హెడ్

Read More