Author: Seelam

DISTRICTS

కేరళ అర్బన్ కాంక్లేవ్ సమావేశంలో పాల్గొన్న కమిషనర్ నందన్

నెల్లూరు: కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కేరళ అర్బన్ కాంక్లేవ్ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ శనివారం పాల్గొన్నారు. రాష్ట్ర

Read More
AP&TGCRIME

యువతిపై హిజ్రాలు దాడి-అవమానంతో ఆత్మహత్య

హిజ్రాల మధ్య గొవడతో హత్య… హిజ్రాల మధ్య వచ్చిన సెటిమెంట్ వ్యావహరంతో గత సంవత్సరం నెల్లూరులో హసిని అనే హిజ్రాను హత్య చేయగా,, తాజాగా విజయవాడలో హిజ్రాలు

Read More
AP&TG

14 జిల్లాలకు కొత్త ఎస్పీలు-12 జిల్లాల్లో ఎస్పీలు యథాతథం

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త వారిని,,మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ ఎస్పీలను బదలీ చేసింది..అలాగే 12 జిల్లాలలో

Read More
AP&TGCRIME

ఆయేషా మీరా హాత్య కేసులో న్యాయం జరగడం లేదు-శంషాద్ బేగం

అమరావతి: ఆయేషా మీరా(బీ ఫార్మసీ విద్యార్థిని) తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు శనివారం నోటీసులు అందచేశారు. అనుమానిత నిందితుడు సత్యంబాబుపై నమోదైన పలు

Read More
NATIONAL

దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి-ప్రధాని మోదీ

అమరావతి: మిజోరంలోని సైరాంగ్ వద్ద తొలి రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంను కలుపుతూ కీలకమైన అడుగు

Read More
NATIONAL

స్పైస్‌జెట్‌ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఉడి పోయిన టైరు-తప్పిన పెను ప్రమాదం

ముంబై: స్పైస్‌జెట్‌ విమానానికి తప్పిన పెను ప్రమాదం తప్పింది..శుక్రవారం కాండ్లా నుంచి ముంబై విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం ముందు వైపు రెండు టైర్లల్లో ఒక

Read More
AP&TG

శనివారం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం-APSDMA

అమరావతి: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని,,దీనికి అనుబంధంగా ద్రోణి కొనసాగుతుందని వాతావరణశాఖాధికారులు తెలిపారు.. తీరం వెంబడి

Read More
INTERNATIONALNATIONALOTHERS

నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీల కర్కి!

అమరావతి: నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా, నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి(73 ) శుక్రవారం రాత్రి గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ ఆర్మీ,

Read More
DISTRICTS

2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేద్దాం-కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని నిరక్షరాస్యులైన వయోజనులను గుర్తించి, వారందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించి, 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేయాలని

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

తిరుమల: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు

Read More