Author: Seelam

INTERNATIONALNATIONALOTHERS

పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో పీఓకేలో 8 మంది పౌరులు మృతి

అమరావతి: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన భారీ నిరసనలు 3వ రోజూ కూడా కొనసాగుతున్నాయి.. బుధవారం జరిగిన నిరసనల్లో 8

Read More
AP&TG

దక్షిణకోస్తాలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం,, ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం వుందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. ప్రస్తుతానికి విశాఖపట్నంకి 400 కి.మీ.,గోపాల్‌పూర్(ఒడిశా)కి

Read More
NATIONAL

ఆర్ఎస్ఎస్‌ అంతిమ లక్ష్యం జాతీయ సమైక్యతే-ప్రధాని మోదీ

అమరావతి: ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు దేశానికి సేవ చేయడానికి,సమాజానికి సాధికారత కల్పించడానికి అవిశ్రాంతంగా అంకితభావంతో పని చేస్తున్నే ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా

Read More
AP&TGDEVOTIONALOTHERS

విజయవాడ ఉత్సవ్‌లో గిన్నిస్ రికార్డు ప్రయత్నం-దసరా వేషధారణలో 3000 మంది కళాకారుల కార్నివాల్

ప్రత్యేక ఆకర్షణగా రథంపై అమ్మవారి ఊరేగింపు… అమరావతి: దసరా ఉత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో జరుగుతున్న “విజయవాడ

Read More
NATIONALOTHERSTECHNOLOGY

అండ్రాయిడ్ ప్లే స్టోర్‌ను షేక్ చేస్తున్న స్వదేశీ మెసేజింగ్ యాప్“అరట్టై”

అమరావతి: భారతీయు విదేశాలకు చెందిన పలు సోషల్ మీడియా వేదికైన ఆదారపడడం కంటే మనమే స్వంతంగా ఎందుకు ఇంత కంటే అద్బుతమైన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్

Read More
AP&TG

భారత్ లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఏపీ-సీ.ఎం చంద్రబాబు

అపారమైన అవకాశాలు.. అమరావతి: భారతదేశంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్

Read More
AP&TG

బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడి, గురువారం నాటికి పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది..శుక్రవారం

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

ఐదు కోట్లతో రాజరాజేశ్వరి గుడిలొ ధ్యాన మందిరం-మంత్రి ఆనం

నెల్లూరు:నగరంలోని రాజరాజేశ్వరి గుడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ధ్యాన మందిరం,,కల్యాణ మండపాన్ని సుమారు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ

Read More
DISTRICTS

 తిరుపతి ఆటోనగర్‌ స్థలాల రిజిస్ట్రేషన్లపై 22A నిషేధం ఎత్తివేత-కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి: తిరుపతి ఆటోనగర్‌ స్థలాల రిజిస్ట్రేషన్లపై అమల్లో ఉన్న 22A నిషేధాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎస్‌.వెంకటేశ్వర్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల ఆటోనగర్‌ యజమానులకు

Read More
AP&TGCRIME

లిక్కర్‌ కేసులోఎంపీ మిథున్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌

అమరావతి: ఏపీ లిక్కర్‌ కేసులోఎంపీ మిథున్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. సోమవారం ఆర్డర్‌ కాపీలు జైలు సూపరిండెంటెంట్‌కు మిథున్‌రెడ్డి తరుఫు

Read More