NATIONAL

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది-విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

పహల్గామ్ మరణకాండ తరువాత భారతదేశం,, పాకిస్తాన్ పై ముప్పెట దాడులు చేయడంతో గుక్కతిప్పుకోలేని స్థితిలోకి వెళ్లిన ధూర్తదేశం,, అమెరికా ముందు సాగిల పడి, రాయబారం కోసం వేడుకోగా,

Read More
AP&TGCRIME

డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు దొరికిన ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత?

హైదరాబాద్: ఒమేగా హాస్పిటల్ CEO,మహిళా డాక్టర్, చిగురుపాటి.నమ్రత డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది..ముంబైకి చెందిన వంశ్‌ టక్కర్‌ అనే స్మగ్లర్‌ నుంచి కొకైన్‌ కొనుగోలు

Read More
NATIONAL

ఇక నుంచి దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణిస్తాం-కేంద్రం

అమరావతి: పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఎదురు దాడులు చోటు చేసుకుంటున్న నేపద్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉగ్రవాదానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం

Read More
NATIONAL

ముందుగానే కేరళ తీరంను తాకనున్న నైరుతీ రుతుప‌వ‌నాలు

అమరావతి: మే 27వ తేదీన నైరుతీ రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను తాక‌నున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది..ఒక‌వేళ అంచ‌నా వేసిన‌ట్లు ముందుగానే రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను చేరితే, 2009 త‌రువాత

Read More
NATIONALOTHERSWORLD

పాక్ మిలిట‌రీ స్థావరాలను మాత్ర‌మే లక్ష్యంగా చేసుకుని ఇండియ‌న్ ఆర్మీ దాడులు-విదేశాంగ కార్య‌ద‌ర్శి

పాకిస్తాన్ చర్యలు,భారతదేశంను రెచ్చగొట్టేవిగా, ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నాయని, పాకిస్థాన్ చ‌ర్య‌ల వ‌ల్లే స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయ‌ని విదేశాంగ కార్య‌ద‌ర్శి మిశ్రి తెలిపారు..శనివారం ఆప‌రేష‌న్ సిందూర్ గురించి

Read More
AP&TG

పవన్ కళ్యాణ్ ఇలా కూడా స్పందిస్తారా-పింఛను సొమ్ము దాచుకొని అమ్మవారికి..

అమరావతి: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కాంక్షిస్తూ వేగులమ్మకు మొక్కుకున్న శ్రీమతి పేరంటాలమ్మ,, తన పింఛను సొమ్ము దాచుకొని అమ్మవారికి రూ.27 వేల విలువైన గరగ చేయించి

Read More
AP&TG

సైనికులకు, దేశ నాయకత్వానికీ దైవ బలం తోడవ్వాలని షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో జనసేన పూజలు

జనసేన శ్రేణులకు.. అమరావతి: ఆపరేషన్ సిందూర్… పాకిస్థాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమనీ, శత్రు మూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి

Read More
NATIONALOTHERSWORLD

అడ్డదారుల్లో పాక్ దాడులకు ప్రయత్నం-బలంగా తిప్పికొడుతున్నాం-విదేశాంగ శాఖ కార్యదర్శి

అమరావతి: పెహ‌ల్గామ్ మరణకాండ తరువాత భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి భారత ప్రభుత్వం పాకిస్తాన్ చేస్తున్న దాడులను మనం ఎదుర్కొంటున్న తీరుపై తాజా సమాచారం

Read More
NATIONAL

అంతర్జాతీయ సరిహద్దుల వద్ద దేశంలోకి ప్రవేశిస్తున్న 7 మంది ఉగ్రవాదులు హతం-BSF

అమరావతి: భారత్‌-పాకిస్థాన్‌ ఒక వైపు దాడులు జరుగుతుండగా మరో వైపు పాకిస్తాన్ తను పెంచి పోషిస్తూన్న ఉగ్రవాదులను సరిహద్దుల గుండా దేశంలోకి పంపించేందుకు ప్రయత్నించింది..ఉగ్రవాదులను గుర్తించిన BSF

Read More
AP&TG

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రెస్ అకాడెమీ భవనం ప్రారంభిస్తాం.. హైదరాబాద్: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి

Read More