OTHERS

OTHERSSPORTS

క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై విజయం సాధించిన భారత్ హాకీ జట్టు

అమరావతి: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు పతకాన్ని అందుకునేందుకు ఒక్క అడుగు దూరంలోకి చేరుకుంది..అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై సంచలనాత్మక విజయాన్ని

Read More
INTERNATIONALOTHERS

ఇరాన్ దాడుల‌ను తిప్పికొట్టేందుకు సిద్దం అవుతున్న ఇజ్రాయిల్,అమెరికాలు

అమరావతి: హ‌మాస్ మిలటరీ రాజ‌కీయ‌ వ్యవహరాల నాయకుడు ఇస్మాయిల్ హ‌నియా హ‌త్యకు ఇజ్రాయిల్ కారణం అంటూ ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడికి సిద్దం అవుతున్న‌ది..ఈ నేప‌థ్యంలో ఇజ్రాయిల్ కు

Read More
INTERNATIONALOTHERS

భారత్‌, 80 కోట్ల మంది ప్రజలను స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసింది

అమరావతి: భారత్‌ డిజిటల్ టెక్నాలాజీని ఉపయోగించుకుని ఆర్దిక విప్లవాన్ని తీసుకుని వచ్చిందని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.. డిజిటల్ టెక్నాలాజీ ద్వారా గత 5 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం 80

Read More
CRIMEOTHERSSPORTS

ఈ నెల 4వ తేదిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆదర్వర్యంలో 4వ తేది(ఆదివారం)ఉదయం 8.30 గంటకు ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో సబ్ జూనియర్ బాల,బాలికల జిల్లా జట్ల ఎంపికలు

Read More
OTHERSSPORTS

తుది శ్వాస విడిచిన క్రికెట్ హెడ్‌ కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌

అమరావతి: టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు‌,,క్రికెట్ కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌(71) బుధవారం కన్నుమూశారు..గత కొంతకాలంగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న అయన లండన్‌లోని కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో క్యాన్సర్‌కు

Read More
INTERNATIONALOTHERS

రూ.40 కోట్ల రివార్డు ఉన్న హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకర్ హతం

అమరావతి: ఇజ్రాయెల్ తన దేశ పౌరులపై దాడుల చేసిన వారిని,,ఎక్కడ వున్న వదలకుండా చంపి ప్రతీకారం తీర్చుకుంటోంది.. గత సంవత్సరం అక్టోబరులో తమ దేశంపై దాడులు చేసి

Read More
INTERNATIONALOTHERS

హమాస్‌ సంస్థ పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే హత్య

అమరావతి: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో హమాస్‌ సంస్థ పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే హత్యకు గురయ్యారు.. దింతో ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మోసాద్, ఈ హత్య

Read More
OTHERSSPORTS

ఒలింపిక్స్‌ లో రెండవ పతకం సాధించిన భారత్ షూటర్లు

అమరావతి: పారిస్ ఒలింపిక్స్‌ లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ మిక్స్‌ డ్‌ టీమ్‌లో భారత ప్లేయర్లు మను బాకర్‌, సరబ్‌జీత్ సింగ్ లు మంగళవారం జరిగిన

Read More
AP&TGOTHERSSPORTS

తొలి రౌండ్ మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించిన పి.వి.సింధు

అమరావతి: పారిస్‌ ఒలింపిక్స్‌ లో పీవీ సింధు ఆదివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించింది..మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా అబ్దుల్ రజాక్

Read More