OTHERS

AP&TGBUSINESSOTHERS

ఎపిని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్ గా మార్చేందుకు ప్రభుత్వం బాటలు వేస్తొంది-మంత్రి లోకేష్

LG శ్రీసిటీ యూనిట్ భూమిపూజ.. తిరుపతి: రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని

Read More
BUSINESSNATIONALOTHERS

భారత్-బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం

అమరావతి: భారతదేశం-బ్రిటన్ లు మంగళవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేశాయి.. దీనితో దాదాపు మూడు సంవత్సరాల పాటు జరిగిన చర్చలు ముగిశాయి..రెండు దేశాలు ఎంతో

Read More
DISTRICTSOTHERSSPORTS

68 క్రీడ‌ల‌కు స్పోర్ట్స్ రిజ‌ర్వేష‌న్ వ‌ర్తిస్తుంది-శాప్ ఛైర్మ‌న్

నెల్లూరు: గ‌తంలో 29 క్రీడ‌ల‌కు మాత్ర‌మే స్పోర్ట్స్ రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించేదని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్పోర్ట్స్ రిజ‌ర్వేష‌న్ 3 శాతం అమ‌లుకు GO జారీ చేయడంతో

Read More
AP&TGOTHERSSPORTS

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి ఫుట్ బాల్ ప్రోత్సాహక అవార్డు

హైదరాబాద్: అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) వార్షిక అవార్డుల దినోత్సవం శుక్రవారం భువనేశ్వర్ లో జరిగింది. 2024-25 సంవత్సరానికి గాను తెలంగాణలోని హైదరాబాద్ లో

Read More
AP&TGDEVOTIONALOTHERS

గోల్కొండ బోనాలకు తేదిలు ఖరారు-షెడ్యూల్‌ విడుదల చేసిన అధికారులు

హైదరాబాద్: నగరంలో నిర్వహించే బోనాల సంబరాల షెడ్యూల్‌ను దేవాదాయశాఖ అధికారులు విడుదల చేశారు. చారిత్రక గోల్కొండ బోనాలతో పాటు పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలు, సికింద్రాబాద్‌ బోనాల తేదీలను

Read More
BUSINESSNATIONALOTHERS

నావికుల సంఖ్యలో ప్రపంచంలోని తొలి మూడు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది-ప్రధాని మోదీ

అమరావతి: కొంత కాలం క్రిందట వరకు భారతదేశం 75 శాతం షిప్‌మెంట్ కార్యకలాపాలు విదేశీ ఓడరేవులలో నిర్వహించడం వల్ల దేశం చాలా ఆదాయాన్ని నష్టపోయిందని,,గత 10 సంవత్సరాల

Read More
MOVIESNATIONALOTHERS

“కనెక్టింగ్‌ క్రియేటర్స్‌….కనెక్టింగ్‌ కంట్రీస్‌” (waves)-ప్రధానమంత్రి

అమరావతి: వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు.. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 4 రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా

Read More
AP&TGDEVOTIONAL

సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి-గొడ కూలడంతో 8 మంది భక్తులు మృతి

అమరావతి: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో, స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గొడ కూలడంతో 8 మంది భక్తులు మృతి చెందారు..తీవ్రంగా గాయపడిన వారిని

Read More
INTERNATIONALNATIONALOTHERS

26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుపై సంతకం చేసిన భారత్

అమరావతి: హిందు మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా వున్న భారత నావికాదళాన్ని మరింత సన్నద్ధం చేయడానికి ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ కంపెనీతో భారత్ సోమవారం ఒక ఒప్పందపై

Read More
INTERNATIONALNATIONALOTHERS

3 రోజులపాటు కాల్పుల విరమణను ప్రకటించిన రష్యా

అమరావతి: ఉక్రెయిన్‌లో యుద్ధానికి తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.. 3 రోజులపాటు కాల్పుల విరమణను ప్రకటించింది.. మే నెల 8 నుంచి

Read More