OTHERS

INTERNATIONALNATIONALOTHERS

శుక్రవారం 12 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి-ఇజ్రాయెల్‌

అమరావతి గత రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ సంస్థల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై

Read More
INTERNATIONALNATIONALOTHERS

మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి

అమరావతి: 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్‌లో వెనిజులా ప్రతిపక్ష రాజకీయ నాయకురాలు “మరియా కొరినా మచాడో” ఎంపికైనట్లు నోబెల్

Read More
BUSINESSNATIONALOTHERS

భారతదేశం-ఇంగ్లాడ్ లు “సహజ భాగస్వాములు”-ప్రధాని నరేంద్ర మోదీ

ఇంగ్లాండ్ నుంచి అతిపెద్ద వాణిజ్య బృందం.. అమరావతి: భారతదేశం-ఇంగ్లాడ్ లు “సహజ భాగస్వాములు” అని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ,చట్ట బద్దమైన పాలనతో ఉమ్మడి విలువలతో కట్టుబడి ఉన్నాయని UK

Read More
AP&TGOTHERSTECHNOLOGY

ఆంధ్రప్రదేశ్ లో రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన.. అమరావతి: పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద

Read More
NATIONALOTHERSTECHNOLOGY

మొబైల్‌ ఫోన్ల తయారీలో భారత్ 28 శాతం అభివృద్ది సాధించింది-ప్రధాని మోదీ

అమరావతి: దేశంలో మొబైల్‌ తయారీ రంగం గడచిన 10 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా&పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం దిల్లీలో

Read More
INTERNATIONALNATIONALOTHERS

నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా 42 మంది మృతి

అమరావతిం నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం,, వరదలు సంభవించడంతో కనీసం 42 మంది మరణించారని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాదాల నిర్వహణ అథారిటీ ప్రతినిధి

Read More
BUSINESSNATIONALOTHERS

క్యాష్-ఆన్-డెలివరీపై అదనపు చార్జీలను వసూలు చేస్తున్న ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్ర దర్యాప్తు

అమరావతి: క్యాష్-ఆన్-డెలివరీ (CoD) ఆర్డర్‌లపై అదనపు చార్జీలను వసూలు చేస్తున్న ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి

Read More
DISTRICTSOTHERSSPORTS

జిల్లా జర్నలిస్టు క్రికెట్‌ టీమ్‌ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన కలెక్టర్

నెల్లూరు: నెల్లూరుజిల్లా జర్నలిస్టు క్రికెట్‌ టీమ్‌ రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ చూపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆకాంక్షించారు. అనంతపురంలో ఈనెల 5 నుంచి 9వ తేదీ

Read More
NATIONALOTHERSTECHNOLOGY

బ్రహ్మోస్‌ మిసైల్ కంటే వేగంగా దాడులు చేసే “ధ్వని క్షిపణి”

అమరావతి: భారతదేశంపై మూడు వైపుల(చైనా,పాకిస్తాన్,బంగ్లాదేశ్) నుంచి ముప్పు పొంచి వున్న నేపధ్యంలో ప్రధాని మోదీ మన దేశ రక్షణ వ్యవస్థను పటిష్టంగా మర్చేందుకు వేగాంగా చర్యలు తీసుకుంటున్నారు..అధునాతన

Read More
INTERNATIONALNATIONALOTHERS

అమెరికాలో రెండు విమానులు ఢీ-ఒకరికి స్వల్ప గాయాలు

అమరావతి: న్యూయార్క్‌ లోని లాగార్డియా విమానాశ్రయంలోని టాక్సీవేపై రెండు డెల్టా ఎయిర్ లైన్స్ రీజనల్ జెట్‌లు ఢీకొన్నాయి. ఒక విమానం రెక్క మరొక విమానం కాక్‌పిట్ కిటికీలను

Read More