OTHERS

NATIONALOTHERSWORLD

స్నేహితుడు, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా-ట్రంప్

తత్వం భొధపడితే,నెత్తినకెక్కిన తట్టలు క్రింద పడతాయి… అమరావతి: భారత్‌,, అమెరికా మధ్య నిలిచిన వ్యాపార ఒప్పందలకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది.. వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు

Read More
AP&TGEDU&JOBSOTHERS

GROUP-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ GROUP-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరిస్తూ,,ఇప్పటివరకు ప్రకటించిన GROUP-1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ

Read More
NATIONALOTHERSWORLD

అవినితి, సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్ ప్రధాని ఓలి రాజనామా

అమరావతి: నేపాల్ లో గత వారం  సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై నిషేధంతో  దేశంలోని యువత ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం నిరసనలకు పిలుపునిచ్చారు..

Read More
NATIONALOTHERSWORLD

26 సోషల్ మీడియా ప్లాట్‌ ఫారంలపై నిషేధం-నిరసనలు-కాల్పుల్లో 15 మంది మృతి

పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ… అమరావతి: నేపాల్ ప్రభుత్వం Instagram, YouTube, X (Twitter), Facebook సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ ఫారంలను పూర్తిగా నిషేధించింది.దింతో నేపాల్‌లో

Read More
AP&TGDEVOTIONALOTHERS

చంద్రగ్రహణం సందర్భంగా కనకదుర్గా ఆలయం మూసివేత

అమరావతి: సెంప్టబరు 7వ తేదిన చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని మూసివేయడం జరుగుతుందని,,ఈ సందర్భంగా ప్రధాన దేవాలయంతో పాటు

Read More
NATIONALOTHERSWORLD

భారత్‌-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది-ట్రంప్

తత్వం భొధపడుతొంది.. అమరావతి: ప్రపంచ దేశాలను బెదిరించి అమెరికా ముందు మెకారిల్లేలా చేసేందుకు అమెరికా 47వ అధ్యక్షడు అయిన డొనాల్డ్ ట్రంప్ పప్పులు భారతదేశ ప్రధాన మంత్రి

Read More
AP&TGDEVOTIONALOTHERS

సెప్టెంబర్ 6న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

తిరుమల: తిరుమలలో సెప్టెంబ‌రు 6వ తేదీ(శనివారం)న అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఉదయం 6 గంట‌లకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం

Read More
NATIONALOTHERSWORLD

ట్రంప్ విధానం, కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది-పుతిన్

వలస రాజ్యాల శకం ముగిసిందని.. అమరావతి: 1.5 బిలయన్ల జనాభా కలిగిన భారత్,, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలపై సుంకాల పేరుతో వారిని శిక్షించే ప్రయత్నాలు

Read More
NATIONALOTHERSTECHNOLOGY

పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్‌ విక్రమ్-32 అందుకున్న ప్రధాని మోదీ

దేశంలో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు.. అమరావతి: కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశంలో తయారు చేసిన తొలి(సెమీ కండక్టర్) చిప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి

Read More
NATIONALOTHERSWORLD

ఒక దేశ సార్వభౌమాధాకారాన్ని గౌరవించ లేదంటే, విశ్వాసాన్ని కోల్పోవడమే-ప్రధాని మోదీ

అమరావతి: చైనాలోని తియాంజిన్‌లో జ‌రుగుతున్న షాంఘై స‌హ‌కార సంస్థ సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, చైనాకు పరోక్షంగా చురకలు అంటించారు.. చైనా చేపట్టిన

Read More