OTHERS

AP&TGDEVOTIONALOTHERS

డిసెంబ‌ర్ 27న అత్య‌ధికంగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం-టీటీడీ

తిరుమ‌ల‌: 2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డుస్థాయిలో విక్ర‌యించారు. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది

Read More
AP&TGDEVOTIONALOTHERS

సామాన్య భక్తులకు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం – టీటీడీ అదనపు ఈవో 

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం  నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు  పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి  సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు. టిటిడిలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు. అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More
CRIMEINTERNATIONALNATIONALOTHERS

బంగ్లాదేశ్‌లో మరో హిందువును కత్తుల పొడిచి,అపైన కిరోసిన్ పోసి దాడి..

బంగ్లాదేశ్‌లో హిందువులను దారుణంగా కత్తుల పొడిచి,,అపైన పెట్రోల్ పోసి తగులపెడుతున్నారు. మన దేశంలో వున్న సూడో సెక్కూలరిస్టుల నోళ్లకు ఏమైంది? ఒక్కరు కూడా ఈ దారుణలపై తీవ్రంగా

Read More
AP&TGMOVIESOTHERS

త్వరంలో పవన్ కళ్యాణ్‌ తో సినిమా నిర్మాణం ప్రారంభం-రామ్ తాళ్ళూరి

అమరావతి: కొత్త సంవత్సరం మొదటి రోజున పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మాణం ప్రారంభించనున్నట్టు నిర్మాత రామ్ తాళ్ళూరి ప్రకటించారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఖాలీదా జియా అంత్యక్రియలకు హాజరైన విదేశంగా మంత్రి జైశంకర్

నెల్లూరు: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం ఢాకాకు వెళ్లారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖాలేదా జియా అంత్యక్రియలకు హాజరై భారత తరఫున సంతాపం వ్యక్తం

Read More
CRIMEINTERNATIONALOTHERS

జర్మనీలోని ఓ బ్యాంకులో రూ.316 కోట్ల భారీ దోపిడీ

అమరావతి: జర్మనీలోని ఓ బ్యాంకులో అదివారం భారీ దోపిడీ జరిగింది. గెల్సెన్‌కిర్చెన్‌లోని స్పార్కాస్కై బ్యాంకులో 2500 మంది ఖాతదారులకు సంబంధించిన రూ.316 కోట్లను దోపిడీ చేశారు..బుయర్ ప్రాంతంలో

Read More
CRIMEINTERNATIONALNATIONALOTHERS

మరో హిందువును చంపిన బంగ్లాదేశ్ మత్మోనాదులు

భారతదేశ భిక్షతో స్వాత్యంత్రం సాధించుకున్న పోరుగుదేశామైన బంగ్లాదేశ్ లో హిందువులను దారుణంగా కొట్టి చంపేస్తూంటే,,దేశంలో కూహాన సెక్యూలర్ వాదులు,మానవహాక్కుల సంఘాల నేతలంటూ చెప్పుకునే వారు ఒక్కరు కూడా

Read More
AGRICULTUREAP&TGOTHERS

కోనసీమ కొబ్బరి రైతు కన్నీరు కదిలిచింది-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి: మేజర్ డ్రెయిన్ సమస్యకు 45 రోజుల్లో పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ తో వస్తామని చెప్పడం జరిగిందని,,35 రోజుల్లోనే శంకరగుప్తం డ్రెయిన్ ఆధునికీకరణకు అడుగులు వేశామని ఉప

Read More
INTERNATIONALNATIONALOTHERS

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి

అమరావతి: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ ఖలీదా జియా (80), దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున 6

Read More
AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న తెలంగాణ సీ.ఎం రేవంత్ రెడ్డి

తిరుపతి: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుంచి రేణిగుంట విమానాశ్రయం

Read More