OTHERS

NATIONALOTHERSWORLD

ట్రంప్ విధానం, కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది-పుతిన్

వలస రాజ్యాల శకం ముగిసిందని.. అమరావతి: 1.5 బిలయన్ల జనాభా కలిగిన భారత్,, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలపై సుంకాల పేరుతో వారిని శిక్షించే ప్రయత్నాలు

Read More
NATIONALOTHERSTECHNOLOGY

పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్‌ విక్రమ్-32 అందుకున్న ప్రధాని మోదీ

దేశంలో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు.. అమరావతి: కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశంలో తయారు చేసిన తొలి(సెమీ కండక్టర్) చిప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి

Read More
NATIONALOTHERSWORLD

ఒక దేశ సార్వభౌమాధాకారాన్ని గౌరవించ లేదంటే, విశ్వాసాన్ని కోల్పోవడమే-ప్రధాని మోదీ

అమరావతి: చైనాలోని తియాంజిన్‌లో జ‌రుగుతున్న షాంఘై స‌హ‌కార సంస్థ సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, చైనాకు పరోక్షంగా చురకలు అంటించారు.. చైనా చేపట్టిన

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో

Read More
NATIONALOTHERSWORLD

మూడు దేశాల అధినేత‌ల ముచ్చట్లు

అమరావతి: తియాంజిన్‌లో జ‌రుగుతున్న షాంఘై స‌హ‌కార సంస్థ మీటింగ్‌కు ప్ర‌ధాని మోదీ, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ స‌మావేశాల‌కు వెళ్లారు..ఒకే కారులో ఆ ఇద్ద‌రు నేత‌లు క‌లిసి ప్రయాణించారు..కారు

Read More
AP&TGDEVOTIONALOTHERS

మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు

అమరావతి: విజయవాడలో దసరా వేడుకలను మైసూరు తరహాలో నిర్వహించేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ పేరుతో స‌న్నాహాలు ప్రారంభించింది. నగరంలోని నదీ పరివాహకం

Read More
NATIONALOTHERSWORLD

ఇరు దేశాల ప్రజల సంక్షేమం ద్వైపాక్షిక సహకారంతో ముడిపడి ఉంది-ప్రధాని మోదీ

అమరావతి:  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేఃశం అయ్యారు.. రెండు రోజులు పర్యటనలో భాగంగా శనివారం తియాన్‌జిన్‌ చేరుకున్న ప్రధాని మోదీ..

Read More
BUSINESSNATIONALOTHERS

దీపావళి నాటికి బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త UPI యాప్ సేవలు?

అమరావతి: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల లక్షల కోట్ల రూపాయల్లోకి చేరుకుంటొంది.. దాదాపు ప్రతి ఒక్కరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నారు.. పే

Read More
NATIONALOTHERSWORLD

చైనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అమరావతి: ఆదివారం టియాంజిన్‌లో ప్రారంభమయ్యే రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముంగించుకుని

Read More
NATIONALOTHERSWORLD

ప్రపంచ దేశాలకు భారతదేశ ఆర్దిక వ్యవస్థ చుక్కాని-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అమరావతి: ప్రపంచ దేశాలకు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్దిక వ్యవస్థ చుక్కానిలాగా పనిచేస్తుందని,, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర

Read More