NATIONAL

NATIONAL

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీకి అస్వస్థత,ఆసుపత్రికి తరలింపు

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ బుధవారం అస్వస్థతకు గురయ్యారు.వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే

Read More
CRIMENATIONAL

ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్నకారుకు ప్రమాదం

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్నకారు ప్రమాదానికి గురైయింది. కర్ణాటకలోని మైసూర్‌, కడకోలా సమీపంలో మంగళవారం మధ్యహ్నం 1.30 నిమిషాలకు రోడ్డు డివైడర్ ను

Read More
HEALTHNATIONAL

మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ

అమరావతి: క‌రోనా-19 మందుస్తు హెచ్చరికల్లో బాగంగా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.. థియేట‌ర్లు, విద్యా

Read More
NATIONAL

చైనా చొరబాట్లుకు ప్రధాన కారణం ”హిమాలయన్ గోల్డ్“

అమరావతి: భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ లోకి చీటికి మాటికి చైనా చొరబడేందుకు ఎందుకు ప్రయత్నిస్తొంది ? రాజ్య విస్తారణ కాంక్షనే కారణమా ? కాదు ?

Read More
NATIONAL

పాకిస్థాన్, చైనాలు సరిహద్దుల్లో ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు

అమరావతి: భారత్ కు ప్రధాన సరిహద్దు శతృ దేశాలైన పాకిస్థాన్,, చైనాలు సరిహద్దుల్లో సమస్యలను సృష్టిస్తునే వున్నాయి..వీరిని ధీటుగా ఎదుర్కొవాలంటే అత్యధునిక ఆయుధ వ్యవస్థలు సరిహద్దుల్లో మోహరించాల్సి

Read More
HEALTHNATIONAL

హర్ట్ పేషంట్స్ కు శుభవార్త చెప్పిన IIT కాన్పూర్

అమరావతి: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు IIT కాన్పూర్ చల్లని వార్త చెప్పింది.. తాము కృత్రిమ గుండెను తయారు చేసినట్లు IIT కాన్పూర్ డైరెక్టర్ అభయ్

Read More
NATIONAL

నేడు ఆటల్ బీహారీ వాజ్ పాయ్ 98వ జయంతి 

అటల్ జీ 98వ జయంతి  సందర్భంగా ఆయనకు నివాళులు..“భారతదేశానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన నాయకత్వం,,దృక్పథం లక్షలాది మంది ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాయి”..ప్రధాని నరేంద్ర మోదీ..

Read More
NATIONAL

ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి-ప్రధాని మోదీ

మన్ కీ బాత్… అమరావతి: చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, అమెరికాతో సహా పలు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత

Read More
NATIONAL

షాహీ ఈద్గా వివాదాస్పద స్థలంలో సర్వే చేయండి-మధుర కోర్టు

అమరావతి: ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదాస్పద స్థలంలో సర్వే చేయాలని మధుర కోర్టు శనివారం ఆదేశించింది. హిందూ సేన దాఖలు చేసిన

Read More
NATIONAL

భవిష్యత్ తరాల కోసం నూతన విద్యా విధానం-ప్రధాని మోదీ

అమరావతి: నూతన జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా దేశంలో దూరదృష్టిగల, భావి కాల లక్షణాలున్న విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు..

Read More