NATIONAL

NATIONAL

ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నకేంద్ర ప్రభుత్వం!

అమరావతి: 2026-27ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి 31వ తేది నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున జరిగే

Read More
DEVOTIONALNATIONALOTHERS

తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించ వచ్చు-హైకోర్టు

అమరావతి: తొలి నుంచి సనాతధర్మంను అనుసరించే వారికి పలు అడ్డంకులు,అంక్షలు సృష్టించే తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి చెంపదెబ్బ తగిలింది. మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై

Read More
NATIONAL

భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద అంతరిక్షం నుంచి ఒక అద్భుత దృశ్యం

అమరావతి: భారత్-పాకిస్థాన్ సరిహద్దు అంతరిక్షం నుండి కనిపించే భూమి మీది అతికొద్ది ప్రదేశాలలో ఒకటి అని మీకు తెలుసా? ​నిజంగా ఇది ఒక అద్భుతమైన దృశ్యం…రాత్రి వేళల్లో

Read More
INTERNATIONALNATIONALOTHERS

వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు-అధ్యక్షడిని అరెస్ట్ చేశాం-ట్రంప్

ప్రపంచలో అత్యంత ఎక్కువ చమురు నిల్వలు.. అమరావతి: వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యూఎస్‌ సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య

Read More
AP&TGNATIONAL

ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం

సీడబ్ల్యూసీ ఛైర్మన్ నేతృత్వంలో.. అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు

Read More
NATIONAL

హౌరా-గువహటిల మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ ప్రారంభం-మంత్రి అశ్వినీ వైష్ణవ్

అమరావతి: అత్యంత అధునికి సౌకర్యలు వున్న తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ అతి త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ

Read More
CRIMEINTERNATIONALNATIONALOTHERS

బంగ్లాదేశ్‌లో మరో హిందువును కత్తుల పొడిచి,అపైన కిరోసిన్ పోసి దాడి..

బంగ్లాదేశ్‌లో హిందువులను దారుణంగా కత్తుల పొడిచి,,అపైన పెట్రోల్ పోసి తగులపెడుతున్నారు. మన దేశంలో వున్న సూడో సెక్కూలరిస్టుల నోళ్లకు ఏమైంది? ఒక్కరు కూడా ఈ దారుణలపై తీవ్రంగా

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఖాలీదా జియా అంత్యక్రియలకు హాజరైన విదేశంగా మంత్రి జైశంకర్

నెల్లూరు: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం ఢాకాకు వెళ్లారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖాలేదా జియా అంత్యక్రియలకు హాజరై భారత తరఫున సంతాపం వ్యక్తం

Read More
CRIMEINTERNATIONALNATIONALOTHERS

మరో హిందువును చంపిన బంగ్లాదేశ్ మత్మోనాదులు

భారతదేశ భిక్షతో స్వాత్యంత్రం సాధించుకున్న పోరుగుదేశామైన బంగ్లాదేశ్ లో హిందువులను దారుణంగా కొట్టి చంపేస్తూంటే,,దేశంలో కూహాన సెక్యూలర్ వాదులు,మానవహాక్కుల సంఘాల నేతలంటూ చెప్పుకునే వారు ఒక్కరు కూడా

Read More
CRIMENATIONAL

అదనపు తహశీల్దారు నివాసం నుంచి రూ. 80 లక్షల నగదును స్వాధీనం

అమరావతి: ఒడిస్సాలోని బరంగోలో పనిచేస్తున్న అదనపు తహశీల్దారు నివాసం నుంచి రూ.75-80 లక్షల నగదు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదనపు తహశీల్దారు అవినతిపై ఫిర్యాదులు అందడంతో

Read More