NATIONAL

CRIMEDEVOTIONALNATIONALOTHERS

శబరిమల ఆలయంకు సంబంధించి 4.54 కిలోల బంగారం మాయం

అమరావతి: ప్రసిద్ధ శబరిమల ఆలయం నుంచి బంగారం కనిపించకుండా పోవడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించింది. ద్వారపాలక (సంరక్షక దేవత)

Read More
NATIONAL

రాహుల్ గాంధీ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు-ఎన్నిక‌ల సంఘం

అమరావతి: రాహుల్ గాంధీ, ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు చేస్తూన్న ఆరోప‌ణ‌ల‌పై గురవారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం(E.C.I) తీవ్రంగా ఖండించింది. సదరు ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వి, అబ‌ద్ధ‌మ‌ని ఈసీ

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

తిరుమల శ్రీవారి దర్శన కోసం డిసెంబర్ నెల కోటా విడుదల

అమరావతి: డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయునున్న వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు

Read More
NATIONAL

నరేంద్రమోదీ అరుదైన చిత్రాలు-జీవన ప్రయాణం

అమరావతి: నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మోదీ తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు పిల్లలు ఉండగా.. ఆయన

Read More
AP&TGNATIONAL

భారతదేశ ప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక చిహ్నం-డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్

అమరావతి: నేడు 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, జనసేన పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జనసేన అధినతే,డిప్యూటివ్

Read More
NATIONALOTHERSWORLD

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

అమరావతి: భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.తన 75వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్రంప్ ఫోన్

Read More
NATIONAL

వక్ఫ్‌ (సవరణ) 2025 చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీమ్ కోర్టు

అమరావతి: వక్ఫ్‌ (సవరణ) 2025 చట్టంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది..ఇదే సమయలోం కొన్ని నిబంధనలను తాత్కలికంగా నిలిపివేసింది. చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఆగస్టిన్‌

Read More
AP&TGNATIONAL

మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదు-లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 

తిరుపతి: మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సంప్రదాయమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటించారు. ఆదివారం తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ

Read More
NATIONAL

పండుగలను స్వదేశీ వస్తువులతోనే జరుపుకోవాలని దేశ ప్రజలున కోరిన ప్రధాని మోదీ

భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే.. అమరావతి: కేంద్ర ప్రభుత్వం, అస్సాం సంయుక్త ప్రయత్నాల కారణంగా, నేడు అస్సాం 13 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని ప్రధాన

Read More
NATIONAL

దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి-ప్రధాని మోదీ

అమరావతి: మిజోరంలోని సైరాంగ్ వద్ద తొలి రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంను కలుపుతూ కీలకమైన అడుగు

Read More