Author: Seelam

AP&TGDEVOTIONALOTHERS

వైభవంగా ప్రారంభమైన శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీ.ఎం.. తిరుమల: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో

Read More
CRIMENATIONAL

చత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌‌ లోని నారాయణ్‌పుర్‌-దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు..చత్తీస్‌గఢ్

Read More
DISTRICTS

యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు-మంత్రి నారాయణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో డ్రైను కాలువల నిర్మాణం, భూగర్భ డ్రైనేజి పనులను పూర్తి చేసి వర్షపు నీరు నిల్వవుండకుండా చేసే ప్రణాళికతో

Read More
NATIONAL

3వ అంతస్థు నుంచి క్రిందకు దూకిన ఎమ్మేల్యేలు

అమరావతి: మహారాష్ట్ర సచివాలయం ‘(మంత్రాలయం) లో శుక్రవారం మధ్యహ్నం 1 గంట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది..సచివాలం మూడో అంతస్తు నుంచి అధికార కూటమికి చెందిన

Read More
AP&TGMOVIESOTHERS

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్

అమరావతి: సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య కారణాలతో 30వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.. చికిత్స అనంతరం గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి

Read More
DEVOTIONALNATIONALOTHERS

స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించండి-సుప్రీమ్

అమరావతి: సున్నితమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.. ఐదుగురు సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని

Read More
AP&TGDEVOTIONALOTHERS

సనాతనధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించే వారు ఎక్కువయ్యారు-పవన్ కళ్యాణ్

సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బలమైన చట్టం అవసరం. దేశమంతా అమలయ్యేలా వెంటనే ఒక చట్టం తేవాలి. చట్టం అమలుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు

Read More
DISTRICTS

జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధం-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇసుకను సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం

Read More
DEVOTIONALNATIONALOTHERS

అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు-టీటీడీ ఈవో శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో శ్యామలరావు

Read More
NATIONAL

జైళ్లలో కుల ఆధారిత వివక్ష కొనసాగడం విచారకరం-సుప్రీం కోర్టు

అమరావతి: జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా వుందని,,స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా సమాజంలో కుల ఆధారిత వివక్ష కొనసాగడం విచారకరమని

Read More