Author: Seelam

NATIONAL

కొత్త లక్ష్యాల దిశగా భారత్‌ నిరంతరం ముందుకెళ్లాలని పటేల్‌ ఆకాంక్షించేవారు-ప్రధాని మోదీ

అమరావతి: దేశ ఐక్యతను దెబ్బతీసేలా కొన్ని“ఆర్బన్ నక్సల్” ముసుగులో కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఐక్యత దెబ్బతీసే వారి కుట్రలు సాగనివ్వమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం

Read More
DISTRICTS

ఆధునిక భారత రూపశిల్పి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవితం స్ఫూర్తి దాయకం- జిల్లా కలెక్టర్ ఆనంద్

ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు.. నెల్లూరు: భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఆధునిక భారతదేశ రూపశిల్పి, ఐక్యభారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ప్రతి

Read More
AGRICULTUREDISTRICTSOTHERS

సోమశిల నుండి నారుమళ్ళకు సాగునీరు విడుదల-సోమశిల ఎస్ ఇ

నెల్లూరు: జిల్లాలోని రైతులు నారుమళ్ళు వేయుటకు గాను సోమశిల నుండి బుధవారం నీటిని విడుదల చేయడం జరిగిందని సోమశిల ఎస్ ఇ వెంకటరమణారెడ్డి,  ఇరిగేషన్  SE నాయక్

Read More
AP&TG

తెల్లరేషన్‌ కార్డుదారులకు నవంబరు నుంచి నాలుగు రకాల సరకులు

అమరావతి: కూటమి ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తరువాత తెల్లరేషన్‌ కార్డుదారులకు నవంబరు నుంచి నాలుగు రకాల సరకులు అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే MLS పాయింట్లకు

Read More
DEVOTIONALNATIONALOTHERS

టీటీడీ పాలకమండలి ప్రకటిస్తూ జీవోని విడుదల చేసిన ప్రభుత్వం

చైర్మన్ గా B.R.నాయుడు.. అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా T.V-5  బీఆర్ నాయుడు నియమితులయ్యారు..24 మంది సభ్యులతో పాలకమండలి నియామకం జీవోను రాష్ట్ర

Read More
MOVIESNATIONALOTHERS

ఫారెస్ట్ భూమిలో చెట్లును నరికి వేసిన వివాదంలో కేజీఎఫ్‌ హీరో యష్ సినిమా

అమరావతి: కర్నాటకలో నెంబరు 1 హీరో అయిన యష్‌,,కేజీఎఫ్‌ 2 తరువాత ప్రస్తుతం ఏం సినిమా చేస్తారన్నది సస్పెన్స్‌ గా వుంది..ఇటీవల సాయిపల్లవి హీరోయిన్‌గా టాక్సిక్‌ అనే

Read More
NATIONAL

ఢిల్లీ నుంచి పాట్నాకు అత్యంత ఎక్కువ దూరం ప్ర‌యాణించే వందేభార‌త్ ఎక్స్‌ ప్రెస్‌

అమరావతి: ఢిల్లీ నుంచి పాట్నాకు దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌త్యేక వందేభార‌త్ ఎక్స్‌ ప్రెస్‌ బుధవారం ఢిల్లీ నుంచి రైలు ప్రారంభ‌మైంది..అత్యంత ఎక్కువ దూరం ప్ర‌యాణించే వందేభార‌త్ రైలుగా

Read More
NATIONAL

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి దాదాపు 102 టన్నుల బంగారాన్ని దేశంలోకి తీసుకుని వచ్చిన ఆర్బీఐ

అమరావతి: RBI మంగళవారం (ధన త్రయోదశి) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి దాదాపు 102 టన్నుల బంగారాన్ని మన దేశంలోకి తీసుకుని వచ్చింది.. 1990లో ఆర్థిక సంక్షోభం

Read More
AP&TG

తక్కువ ధరకు మద్యం, కొత్త బ్రాండ్లు అందుబాటులోకి-మంత్రి కొల్లు.రవీంద్ర

అమరావతి: నాణ్యమైన,, తక్కువ ధరకు మద్యం అందించే విధంగా కమిటీ వేశామని,,కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు..మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల ఎక్సైజ్‌ శాఖ

Read More
AP&TGOTHERSSPORTS

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో సమావేశం అయిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్

అమరావతి: క్రికెట్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో సమావేశం అయ్యారు..విజ‌య‌వాడ‌కు చేరుకున్న క‌పిల్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్

Read More