Author: Seelam

MOVIESNATIONALPOLITICS

మహారాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గురించే చర్చ

అమరావతి: మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోటా NDA అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు..మహాయుతి(కూటమి) అభ్యర్థులను గెలిపించాలంటూ పవన్

Read More
MOVIESNATIONALPOLITICS

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి వివాదాలూ లేవు-దేవేంద్ర ఫడ్నవీస్

అమరావతి: మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి పీఠం ఎవరు చేపడతారు అనే విషయంపై మాజీ డిప్యూటివ్ సీ.ఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి వివాదం లేదని

Read More
DISTRICTS

ప్రతి గ్రామం గ్రీన్ ఎనర్జీ రివల్యూషన్ కు జిల్లాలో నాంది పలకాలి-మంత్రి ఆనం

జెడ్పి సాధారణ సర్వసభ్య సమావేశం.. నెల్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేయూతతో జిల్లాలో గ్రీన్ ఎనర్జీ రివల్యూషన్ కు నాంది పలకాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ

Read More
DISTRICTS

నగరపాలక సంస్థలో రెవెన్యూ అధికారులు బదలీలు

నెల్లూరు: నగరపాలక సంస్థలో పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ విభాగంలోని రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను, బదిలీ చేస్తూ ఉత్తర్వులను కమిషనర్ సూర్యతేజ శనివారం జారీ చేశారు.

Read More
DISTRICTSMOVIESPOLITICS

వేమిరెడ్డి,లీజ్ గడువు పూర్తి అయిన గనులు ఎందుకు కొనుగొలు చేశారు-శీరీష

నెల్లూరు: నెల్లూరుజిల్లాలో ప్రస్తుతం వైట్ క్యాడ్జ్ ని కొల్లగొట్టేందుకు నాయకులు బిజీ బిజీ వున్నరని,,ఎన్నికల ముందు వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా వున్న,,వేమిరెడ్డి,వైట్ క్యాడ్జ్ రాయిని తరలించేందుకే టీడీపీలో

Read More
AP&TGSPORTS

అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.. సభలో స్పీకర్ మాట్లాడుతూ, ఈ సమావేశాలు మొత్తం

Read More
DISTRICTS

పామాయిల్ ప్యాకెట్ ను 110/-లకే వినియోగదారులకు అందించాలి-జె.సి కార్తీక్

నెల్లూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో, రైతు బజార్లలో పామాయిల్ ప్యాకెట్ ను 110/-లకే వినియోగదారులకు అందించాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ సంబంధిత అధికారులను

Read More
AP&TG

మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కూటమి ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది…ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ.85 వేల

Read More
AP&TG

ఆగ్నేయ బంగాళాఖాతంలో 23వ తేది నాటికి అల్పపీడనం

అమరావతి: నవంబర్ (గురువారం) 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం,పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఏపి విపత్తుల సంస్థ ఎం.డీ కూర్మనాథ్ తెలిపారు..ఇది పశ్చిమ-వాయువ్య

Read More
NATIONALOTHERSWORLD

ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసిన అమెరికా,ఇటలీలు

అమరావతి: ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని USA రాయబార కార్యాలయం బుధవారం (20వ తేది) నాడు మూసివేసినట్లు అంతర్జాతీయ వార్తల సంస్థలు వెల్లడించాయి.. USA రాయబార కార్యాలయంపై, వైమానిక

Read More