Author: Seelam

DISTRICTS

ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం-మంత్రి ఆనం

నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా శ్రామిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల

Read More
AP&TGCRIME

బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతం

ఇద్దరు భద్రత సిబ్బంది… అమరావతి: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో అదివారం జరిగిన ఎన్ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు..ఎదురు కాల్పుల్లో ఇద్దరు భద్రత సిబ్బంది మరణించారు..బీజాపూర్

Read More
AP&TG

150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ- రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,జి.జయలక్ష్మి

151 నుండి 300 గజాల లోపు.. అమరావతి: రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. క్రమబద్ధీకరణ చేసుకునేందుకు మీ

Read More
NATIONALOTHERSTECHNOLOGY

వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ మే 1 నుంచి 4 వరకు-కేంద్ర మంత్రి

అమరావతి: భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌(WAVES)ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది..ఈ  సమ్మిట్‌కు సంబంధించి

Read More
DISTRICTS

బీసీ సంక్షేమశాఖ హాస్టళ్లలో 10thలో వంద శాతం రిజల్ట్ రావాల్సిందే-మంత్రి సవిత

తిరుపతి: కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాబోయే పదో తరగతి పరీక్షల్లో బీసీ హాస్టళ్లలో వంద శాతం మేర ఫలితాలు రావాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ,

Read More
NATIONALPOLITICS

ఇంద్రప్రస్థ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం

అమరావతి: ఇంద్రప్రస్థ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురువేసింది..27 సంవత్సరాల తరువాత కమలం పార్టీ దేశ రాజధానిలో వికసించింది..12 సంవత్సరాలు ఢిల్లీని పాలించిన ఆప్,,

Read More
NATIONALPOLITICS

కేజ్రీవాల్ మద్యం,డబ్బు కుంభకోణాలలో చిక్కుకున్నారు-అన్నాహాజరే

అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే దిశగా ఫలితాలు వస్తున్న నేపధ్యంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే శనివారం

Read More
NATIONAL

ఫిబ్రవరి 12,13 తేదీల్లో అమెరికాలో అధికారికంగా పర్యటించనున్న ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తేదీలు ఫైనల్ అయ్యాయి..ఫిబ్రవరి 12,,13 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో అధికారికంగా పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి

Read More
DISTRICTS

పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు భూములను పరిశీలించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి

నెల్లూరు: రామాయపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు భూములను రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖల కార్యదర్శి ఎన్. యువరాజ్, జిల్లాకలెక్టర్ ఆనంద్ తో కలసి పరిశీలించారు. శుక్రవారం

Read More
NATIONAL

రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ గవర్నర్

అమరావతి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించింది..ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది మధ్య తరగతి

Read More