AP&TGDEVOTIONALOTHERS

సామాన్య భక్తులకు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం – టీటీడీ అదనపు ఈవో 

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం  నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు  పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి  సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు. టిటిడిలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు. అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More
NATIONAL

హౌరా-గువహటిల మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ ప్రారంభం-మంత్రి అశ్వినీ వైష్ణవ్

అమరావతి: అత్యంత అధునికి సౌకర్యలు వున్న తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ అతి త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ

Read More
CRIMEINTERNATIONALNATIONALOTHERS

బంగ్లాదేశ్‌లో మరో హిందువును కత్తుల పొడిచి,అపైన కిరోసిన్ పోసి దాడి..

బంగ్లాదేశ్‌లో హిందువులను దారుణంగా కత్తుల పొడిచి,,అపైన పెట్రోల్ పోసి తగులపెడుతున్నారు. మన దేశంలో వున్న సూడో సెక్కూలరిస్టుల నోళ్లకు ఏమైంది? ఒక్కరు కూడా ఈ దారుణలపై తీవ్రంగా

Read More
AP&TGMOVIESOTHERS

త్వరంలో పవన్ కళ్యాణ్‌ తో సినిమా నిర్మాణం ప్రారంభం-రామ్ తాళ్ళూరి

అమరావతి: కొత్త సంవత్సరం మొదటి రోజున పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మాణం ప్రారంభించనున్నట్టు నిర్మాత రామ్ తాళ్ళూరి ప్రకటించారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న

Read More
DISTRICTS

కాపు భవన్లో అదనపు అంతస్తుకు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ.. నెల్లూరుం 2026 జూన్ 12 నాటికి కాపు భవనాన్ని పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఖాలీదా జియా అంత్యక్రియలకు హాజరైన విదేశంగా మంత్రి జైశంకర్

నెల్లూరు: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం ఢాకాకు వెళ్లారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖాలేదా జియా అంత్యక్రియలకు హాజరై భారత తరఫున సంతాపం వ్యక్తం

Read More
DISTRICTS

జిల్లాలో జనవరి 2 వ తేదీ నుంచి భూముల రీసర్వే ప్రక్రియ ప్రారంభం-జె.సి

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే ప్రక్రియ జనవరి 2 వ తేదీ నుంచి మొదలు కానున్నదని జాయింట్ కలెక్టర్

Read More
CRIMEINTERNATIONALOTHERS

జర్మనీలోని ఓ బ్యాంకులో రూ.316 కోట్ల భారీ దోపిడీ

అమరావతి: జర్మనీలోని ఓ బ్యాంకులో అదివారం భారీ దోపిడీ జరిగింది. గెల్సెన్‌కిర్చెన్‌లోని స్పార్కాస్కై బ్యాంకులో 2500 మంది ఖాతదారులకు సంబంధించిన రూ.316 కోట్లను దోపిడీ చేశారు..బుయర్ ప్రాంతంలో

Read More
DISTRICTS

మంత్రి నారాయణ అలుపెరగని శ్రామికుడు-ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి

నెల్లూరును మోడల్ సిటీగా.. నెల్లూరు: నెల్లూరును మోడల్ సిటీగా తయారు చేయటమే తన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.బుధవారం

Read More
AP&TG

రాష్ట్రానికి 8 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించిన కేంద్ర హోంశాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు 8 మంది కొత్త ఐపీఎస్ IPS అధికారులను కేటాయిస్తూ భారత ప్రభుత్వ హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్‌లో ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్

Read More