AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారి ఏప్రిల్ నెల దర్శన కోటా విడుదల

తిరుమల: 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసిన వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా

Read More
AP&TG

పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ, పెనుమార్పునకు నాంది పలుకుతుంది-సీ.ఎం చంద్రబాబు

సంకల్పం ఉంటేనే ఏదైనా-పవన్ కళ్యాణ్.. అమరావతి: పర్యావరణ హితమైన గ్రీన్ అమ్మోనియా ఎనర్జీ భవిష్యత్తులో పెనుమార్పునకు నాంది పలుకుతుందని,, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ఎనర్జీ ఉత్పత్తి

Read More
DISTRICTS

నాసిరకం పనులు నాలుగు రోజులకే లీకులు…

రామలింగాపురం అండర్ బ్రిడ్జిని అత్యంత వైభవంగా రూ.1.17 కోట్లతో సుందరీకరంచి ప్రారంభించి రోజుల గడవక ముందే నీటి లీకేజీలు అవుతున్నాయి. మరి అంత డబ్బు పెట్టి సిద్దం

Read More
NATIONAL

రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం-ఐబీ

అమరావతి: ఢిల్లీలో జనవరి 26వ తేదిన జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశంలో ఎక్కడైన ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నందున, భద్రతా సంస్థలు రాష్ట్రాలకు హై

Read More
NATIONALOTHERSTECHNOLOGY

వందే భారత్ స్లీపర్ రైలును మాల్దా నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణించే తొలి వందే భారత్ స్లీపర్ రైలును మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి పచ్చజెండా

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

మైపాడు గేట్ వద్ద వైభవంగా మల్లికార్జున స్వామి తెప్పోత్సవం

అత్యాధునిక పార్కు అభివృద్ధి చేస్తాం: మంత్రి .. నెల్లూరు: నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి

Read More
CRIMENATIONAL

చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు విక్రయించిన ఈ-కామర్స్ సంస్థలకు జరిమాన

అమరావతి: లైసెన్సింగ్, ఫ్రీక్వెన్సీ అనుమతి  లేకుండా చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు విక్రయిస్తున్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (CCPA) స్వయంగా చర్యలు చేపట్టింది.13 ప్రముఖ ఈ-కామర్స్

Read More
CRIMEDISTRICTS

టీడీపీ సీనియర్ నాయకులు జాకిర్ షరీఫ్ మృతి

నెల్లూరు: టీడీపీ సీనియర్ నాయకుడు, నగరంలోని 42, 43 డివిజన్ల క్లస్టర్ ఇంచార్జి మహమ్మద్ జాఫర్ షరీఫ్ (జాకిర్) ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.నాయకులు అందించిన

Read More
NATIONALPOLITICS

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చెంపదెబ్బ

అమరావతి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చెంపదెబ్బ తగిలింది.బొగ్గు కుంభకోణంలో మానీ ల్యాండరింగ్ అరోపణలపై జనవరి 8న కోల్‌కతాలోని ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయంలో ఈడీ

Read More
NATIONAL

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్ గా రాకేష్ అగర్వాల్‌ నియమకం

అమరావతి: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్ గా రాకేష్ అగర్వాల్‌ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నియమించింది. 1994 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్

Read More