DISTRICTS

అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే సమస్యలు తప్పవు?

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరు, అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయరాదని, అటువంటి లేఅవుట్లలలో భవన అనుమతులు పొందుట వీలుకాదని,లేఅవుట్ ప్లాట్లకు ఆర్థిక సంస్థలు/బ్యాంకులు ద్వారా

Read More
NATIONAL

పుట్టుకతోనే వైకల్యంతో జన్మిచిన వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కంట తడి పెట్టిన రాష్ట్రపతి.. అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 67వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు అంధ విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు

Read More
AP&TG

ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంలో మీడియా కీలక పాత్ర-డిప్యూటీ డైరెక్టర్ పవన్ 

అమరావతి:  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయని, అటు వంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా

Read More
DISTRICTS

జిల్లాలో 10 లక్షల మందితో 7000 ప్రదేశాల్లో యోగా సాధనకు ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం యోగ అంటే శరీరాన్ని మనసును ఒకటిగా నిలిపి, మనపై మనకు నియంత్రణ కల్పించి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంలను పెంపొందిస్తూ…ఉదాసీనత, ఆత్మనూన్యత, డిప్రెషన్‌

Read More
AP&TG

రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు

అమరావతి: యోగాలో 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ జరగాలనేది లక్ష్యంతో పనిచేస్తున్నమని,, లక్ష్యానికి మించి 2.39 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని,,శనివారం రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో

Read More
DISTRICTS

ఇక అంత‌రాయాలు లేని పైబ‌ర్‌నెట్ సేవ‌లు-ఫైబ‌ర్‌నెట్ ఎండీ

అమరావతి: రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఇక అంత‌రాయాలు లేని పైబ‌ర్‌నెట్ సేవ‌లు అందించ‌నున్నామ‌ని పైబ‌ర్‌నెట్ ఎండీ ప్ర‌వీణ్ ఆదిత్య తెలిపారు. పైబ‌ర్‌నెట్ సేవ‌లు మెరుగుప‌రిచి ప్ర‌జ‌ల‌కు అంత‌రాయం లేకుండా

Read More
AP&TGCRIME

మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు హతం

అమరావతి: మావోయిస్టులకు గట్టి ఎదురదెబ్బ తగిలింది.. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం వేకువజామున భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు

Read More
DISTRICTS

బ్లాక్ స్పాట్స్ ను పరిశుభ్రం చేసి గ్రీన్ స్పాట్స్ గా మార్చండి-కమిషనర్ నందన్

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేస్తున్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి, వాటిని పరిశుభ్రం చేసి గ్రీన్ స్పాట్స్ గా

Read More
AP&TGDEVOTIONALOTHERS

ఈ నెల 22న మధురైలో మురుగన్ భక్తుల మహాసమ్మేళనం

అతిథులుగా యోగీ ఆదిత్యా నాథ్,పవన్ కల్యాణ్ లు.. అమరావతి: హిందూ మున్నని సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మధురైలో ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల

Read More
INTERNATIONALNATIONAL

ఇరాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం

అమరావతి: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్‌లో నివసిస్తున్న దాదాపు 10,000 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి

Read More