ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా ఉగ్రవాద దేశాలకు తెలిసి వచ్చింది-మంత్రి నారాయణ
నెల్లూరు: అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ కొడతామని చెప్పిమరీ ముష్కరుల పీచమణిచిన భారత ప్రధానికి, సైన్యానికి దేశప్రజలు అండగా ఉండాలని రాష్ట్ర
Read More