CRIME

CRIME

మాజీ మంత్రి కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేసిన ఏసిబీ అధికారులు

అమరావతి: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఉదయం 5 గంటలకే సోదాలు చేపట్టిన 15 మంది ఏసీబీ అధికారులు, మాజీ

Read More
AP&TGCRIME

యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్లనే ప్లాట్స్ కొన్నాం,ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు

అమరావతి: టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల వివాదంలో చిక్కుకున్నారు.. ఆమె ప్రచారం చేసిన రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కి, తమకు న్యాయం

Read More
CRIMEOTHERSSPORTS

ఈ నెల 4వ తేదిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆదర్వర్యంలో 4వ తేది(ఆదివారం)ఉదయం 8.30 గంటకు ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో సబ్ జూనియర్ బాల,బాలికల జిల్లా జట్ల ఎంపికలు

Read More
CRIMENATIONAL

గొలుసులతో మహిళను అడవిలో బంధించిన అగంతకులు

అమరావతి: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత అమానవీయమైన సంఘటన వెలుగు చూసింది.. 50 ఏళ్ల అమెరికాన్ మహిళను ఇనుప గొలుసులతో ఎవరో వ్యక్తులు ఓ చెట్టుకు కట్టేశారు..ముంబై

Read More
AP&TGCRIME

చెవిరెడ్డి.మోహిత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం సంఘటనలో 37వ నిందితుడైన చెవిరెడ్డి.మోహిత్‌రెడ్డిని బెంగుళూరులో పోలీసులు అదుపులో తీసుకున్నారు.. కౌటింగ్ కు

Read More
AP&TGCRIME

‘ఫాంటమ్’ సినిమా పోస్టర్ తో వీడియోను విడుదల చేసిన ఉగ్రవాద సంస్థ

ఎట్టి పరిస్థితిల్లో ఫ్వారర్డ్ చేయవద్దు.. J&K Police ALERT… https://x.com/JmuKmrPolice/status/1815320026259308742 అమరావతి: బాలీవుడ్ చిత్రం ‘ఫాంటమ్’ (Phantaom) పోస్టర్‌తో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్, సోమవారం నాడు

Read More
AP&TGCRIME

మావోయిస్టులు పేల్చిన ఐఈడీ కారణంగా ఇద్దరు జవాన్లు మృతి

అమరావతి: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీని పేల్చడంతో ఇద్దరు భధ్రతా సిబ్బంది మరణించగా మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారని బస్తర్ పోలీసులు తెలిపారు..బీజాపూర్, దంతేవాడ, సుక్మా ట్రై

Read More
AP&TGCRIME

రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమిన్ ప్రీత్ సింగ్‌ అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ అణచివేతకు ప్రాధాన్యం ఇచ్చి,,మాదక ద్రవ్యాలు వాడకం,,స్మగ్లింగ్ అణచివేతకు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నాడు..

Read More
AGRICULTUREAP&TGBUSINESSCRIMEDEVOTIONALDISTRICTSEDU&JOBSHEALTHNATIONALPOLITICSTECHNOLOGYWORLD

రాష్ట్రంలో భారీ సంఖ్యలో IAS అధికారుల బదిలీలు

అమరావతి: రాష్ట్రంలో 19 మంది IASలు,,2 IPS అధికారులను బదిలీ చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు..IASలతో

Read More
AGRICULTUREAP&TGBUSINESSCRIMEDEVOTIONALDISTRICTSEDU&JOBSHEALTHNATIONALOTHERSPOLITICSTECHNOLOGYWORLD

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు-కేంద్ర మంత్రి కుమారస్వామి

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందన్న విషయం అర్థమైందని,,అలాగే ప్లాంట్‌పై అనేక వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అని కేంద్ర పరిశ్రమలు,ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి

Read More