AP&TGCRIME

నటి జత్వానీ కేసులో PSR ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గన్నీలు సస్పెండ్

అమరావతి: ముంబై నటి కాదంబరీ జెత్వానిపై వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది..మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్

Read More
AP&TGDEVOTIONALOTHERS

సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం

హైదరాబాద్: ఖైరతాబాద్ గణనాధుని దర్మనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు..ఖైరతాబాద్ గణేష్ వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం మంగళవారం జరగనున్నప్పటికి,సోమవారం నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో

Read More
NATIONALOTHERSTECHNOLOGY

ఇంజనీరింగ్ రంగంలో చరిత్ర సృష్టించిన డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

నేడు “ఇంజినీర్స్ డే”.. అమరావతి: భారతీయులు శాస్త్ర,సాంకేతిక రంగాల్లో తమదైన ముద్ర వేసుకుంటారు అనేందుకు ఉదాహారణ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య,,ఇంజనీరింగ్ రంగంలో చరిత్ర

Read More
NATIONAL

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఓ ప్రత్యేక అతిథి

అమరావతి: ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసమైన లోక్ కళ్యాణ్ మార్గ్‌ లో ఉంటున్న ఆవు, ఓ దూడకు జన్మనిచ్చింది.. మొదటిసారి ఇంట్లోకి అడుగుపెట్టిన దూడకు మోదీ

Read More
DISTRICTS

27 పొదుపు గ్రూపుల్లో రూ.50 లక్షలు దొపిడి ? -జనసేన

నెల్లూరు: పొదుపు మహిళల నిరక్షరాస్యతను,అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటు ఇటు నగరంలోను అటు రూరల్ ప్రాంతాల్లో కొందరు పొదుపు లీడర్లు లక్షల రూపాయలను దుర్వనియోగం చేస్తున్న సంఘటనలు ఆలస్యంగా

Read More
NATIONAL

జమ్ముకాశ్మీర్‌ యువకులకు, మూడు కుటుంబాలకు మధ్య ?-ప్రధాని మోదీ

అమరావతి: జమ్ముకాశ్మీర్‌ లో తమ ప్రభుత్వం తుద ముట్టించడంతో ఉగ్రవాదం కొన ఊపిరితో ఉందని,,శాంతి-సుస్థిరలతకు తాను అండగా ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ ప్రజలకు హామీ

Read More
DISTRICTS

మా నెత్తిన పాలు పోశావు,అందుకే నీకు పాలాభిషేకం-స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో 

తిరుపతి: గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బందిని విడదీసి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పేరుతో ఆక్రమద్యం పట్టుకోవాలంటూ రోడ్ల మీదకు నెట్టింది..అప్పటి నుంచి వారి

Read More
NATIONAL

అండమాన్‌ నికోబార్‌ దీవుల రాజధాని పేరు ఇక నుంచి “శ్రీ విజయపురం”

అమరావతి: అండమాన్‌ నికోబార్‌ దీవుల రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌ పేరును మారుస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం అదేశాలు జారీ చేసింది..ఇక నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌ను “శ్రీ

Read More
AP&TGCRIME

చిత్తూరు జిల్లా మొగలి కనుమ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

చిత్తూరు: చిత్తూరు-బెంగళూరు ప్రధాన రహదారిపై బంగారుపాళ్యం మండలం మొగలి కనుమ రహదారిలో బస్సు, లారీలు ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో

Read More
CRIMENATIONAL

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు బెయిల్

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది.. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య

Read More