DISTRICTS

నగరపాలక సంస్థలో రెవెన్యూ అధికారులు బదలీలు

నెల్లూరు: నగరపాలక సంస్థలో పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ విభాగంలోని రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను, బదిలీ చేస్తూ ఉత్తర్వులను కమిషనర్ సూర్యతేజ శనివారం జారీ చేశారు.

Read More
DISTRICTSMOVIESPOLITICS

వేమిరెడ్డి,లీజ్ గడువు పూర్తి అయిన గనులు ఎందుకు కొనుగొలు చేశారు-శీరీష

నెల్లూరు: నెల్లూరుజిల్లాలో ప్రస్తుతం వైట్ క్యాడ్జ్ ని కొల్లగొట్టేందుకు నాయకులు బిజీ బిజీ వున్నరని,,ఎన్నికల ముందు వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా వున్న,,వేమిరెడ్డి,వైట్ క్యాడ్జ్ రాయిని తరలించేందుకే టీడీపీలో

Read More
AP&TGSPORTS

అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.. సభలో స్పీకర్ మాట్లాడుతూ, ఈ సమావేశాలు మొత్తం

Read More
DISTRICTS

పామాయిల్ ప్యాకెట్ ను 110/-లకే వినియోగదారులకు అందించాలి-జె.సి కార్తీక్

నెల్లూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో, రైతు బజార్లలో పామాయిల్ ప్యాకెట్ ను 110/-లకే వినియోగదారులకు అందించాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ సంబంధిత అధికారులను

Read More
AP&TG

మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కూటమి ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది…ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ.85 వేల

Read More
AP&TG

ఆగ్నేయ బంగాళాఖాతంలో 23వ తేది నాటికి అల్పపీడనం

అమరావతి: నవంబర్ (గురువారం) 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం,పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఏపి విపత్తుల సంస్థ ఎం.డీ కూర్మనాథ్ తెలిపారు..ఇది పశ్చిమ-వాయువ్య

Read More
NATIONALOTHERSWORLD

ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసిన అమెరికా,ఇటలీలు

అమరావతి: ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని USA రాయబార కార్యాలయం బుధవారం (20వ తేది) నాడు మూసివేసినట్లు అంతర్జాతీయ వార్తల సంస్థలు వెల్లడించాయి.. USA రాయబార కార్యాలయంపై, వైమానిక

Read More
OTHERSWORLD

రష్యాపై ATACMS క్షిపణులతో దాడులు చేసిన ఉక్రెయిన్

అమరావతి: రష్యా,, ఉక్రెయిన్​ల మధ్య జరుగుతున్న యుద్దం మరో అంచకు చేరుకున్నట్లు కన్పిస్తొంది.. దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు అమెరికా ప్రస్తుత అధ్యక్షడు జో బైడెన్ అనుమతి ఇవ్వడంతో,,ఒక

Read More
NATIONALOTHERSWORLD

రియో డీజెనిరోలో జరిగిన G-20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ

అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వేకువజామున బ్రిజిల్ చేరుకున్నారు.. రియో డీజెనిరోలో జరిగిన G-20 సదస్సులో మోదీ పాల్గొన్నారు..ఈ సందర్భంగా యూఎస్, ఇటలీ, యూకే,

Read More
NATIONALOTHERSTECHNOLOGY

స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా కక్షలోకి ప్రవేశించిన GSAT-20

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం GSAT-20 విజయవంతంగా నింగిలోకి చేరుకుంది.. అమెరికా ఫోరిడాలోని కేప్‌ కెనవెరాల్‌ ప్రయోగ కేంద్రం

Read More